వినాయకుడ్ని దర్శించుకున్న మాజీ ముఖ్యమంత్రి యాడ్యురప్ప

న్యాల్‌కల్‌: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యాడ్యురప్ప మెదక్‌ జిల్లా న్యాల్‌కల్‌ మండలంలోని రేజింతల్‌ సిద్ధింతల్‌ సిద్ధివినాయకుడ్ని దర్శించుకున్నారు. అయనకు అధికారులు, అర్చకులు అలయ సాంప్రదాయలతో స్వాగతం పలికారు. అలయంలో యడ్యూరప్ప ప్రత్యేక పూజలు నిర్వహించారు.