పెరిగిన పెట్రోల్‌ ధర

న్యూ ఢిల్లీ: పెట్రోలో థర మళ్లీ జేబుకు చిల్లు పెట్టడానికి ముందుకొచ్చింది. గత కొంత కాలంగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్‌ దర మళ్లీ పెరిగింది. ఒక లీటర్‌ పెట్రోల్‌ పై 1.55 రూపాయలు పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయించాయి. పెరిగిన ధరలు ఈ రోజు అర్థరాత్రి నుంచి అమలవుతాయి.