ప్రధానిని కలవనున్న చిదంబరం, దువ్వూరి

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తాజా ఆర్థిక పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా చీఫ్‌ దువ్వూరి సుబ్బారావు కలవనున్నారు. నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు కొనసాగుతున్నాయి. ఇవాళ రూపాయి మరింత పతనమైంది.