జర్మనీ భారత మహిళల హాకీ జట్టు
న్యూఢిల్లీ,(జనంసాక్షి): హాకీ వరల్డ్కప్ పోటీల్లో పాల్గొనేందుకు భారత మహిళల హాకీ జట్టు ఇవాళ జర్మనీ బయల్దేరి వెళ్లింది. ఈ నెల 27 నుంచి ఆగస్టు 4 వరకు హాకీ పోటీలు జరగనున్నాయి. 18 మంది సభ్యులున్న భారత జట్టుకి సశీలా చాను నేతృత్వం వహిస్తుంది.