ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా పెట్టుబడులు: మంత్రి చిదంబరం

ఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా పెట్టుబడులు ఆహ్వానించనున్నట్ల కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం వెల్లడించారు. నగదు బదిలీ పథకం ద్వారానే వంటగ్యాస్‌ సరఫరా చేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో రూ. 1.15లక్షల కోట్ల పెట్టుబడులు స్వీకరించనున్నట్లు వివరించారు. బొగ్గు, గ్యాస్‌ అధారిత ఎగుమతులను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.