నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌మార్కెట్లు  మంగళవారం నష్టాలతో  ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 300 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్ల నష్టంతో ట్రేడ్‌ అవుతున్నాయి.