ఆటగాళ్లు మోసం చేశారని రాహుల్‌ ద్రవిడ్‌

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో రాజస్థాన్‌ రాయల్స్‌ సారథి రాహుల్‌ ద్రవిడ్‌ వివరణకు పోలీసులు రికార్డు చేశారు. ఆటగాళ్లు తనను మోసం చేశారని పోలీసులకు రాహుల్‌ ద్రావిడ్‌ వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం.