సజ్జన్‌కుమార్‌ అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు

న్యూఢిల్లీ: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో తనపై విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ నేత సజ్జన్‌కుమార్‌ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సజ్జన్‌కుమార్‌ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.