ఐపీఓ విపణులకు కష్టకాలం: యు.కె. సిన్హా
న్యూఢిల్లీ: ఐపీఓ విపణులకు ప్రస్తుతం కష్టకాలం మొదలైందని సెబీ ఛైర్మన్ యు.కె. సిన్హా అన్నారు. పెరుగుతున్న ద్రవ్య లభ్యత కంపెనీలకు సవాల్గా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ: ఐపీఓ విపణులకు ప్రస్తుతం కష్టకాలం మొదలైందని సెబీ ఛైర్మన్ యు.కె. సిన్హా అన్నారు. పెరుగుతున్న ద్రవ్య లభ్యత కంపెనీలకు సవాల్గా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.