దిగ్విజయ్‌సింగ్‌తో నాదెండ్ల భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌తో స్పీకర్‌& నాదెండ్ల మనోహర్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలతో పాటు తెలంగాణ అంశంపై చర్చించినట్లు సమాచారం.