సోనియాను కలిసిన పొన్నాల లక్ష్మయ్య

ఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్రమంత్రి పొన్నాల లక్ష్మయ్య బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిశారు. తెలంగాణ అంశం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను పొన్నాల సోనియాకు వివరించినట్లు సమాచారం.