సోనియాతో స్పీకర్‌ నాదేండ్ల మనోహర్‌ భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి): ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో రాష్ట్ర శాసనసభా స్పీకర్‌ నాదేండ్ల మనోహర్‌ సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సరిస్థితులపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.