కేంద్రం, పశ్చిమబెంగాల్‌కు నోటీసులు జారీ చేసిన సుప్రీం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కేంద్రం, పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. శారద చిట్‌ఫండ్‌ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలన్న పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది.