యూపీ మంత్రివర్గాన్ని విస్తరించిన అఖిలేష్ యాదవ్
లక్నో,(జనంసాక్షి): ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. దీంతో యూపీ మంత్రుల సంఖ్య 60 కి చేరుకుంది. మంత్రులను నరద్ రాజ్, కైలాష్ యాదవ్, రాంమూర్తి వర్మ, గాయిత్రీ ప్రసాద్ ప్రజాపతిలను రాజ్భవన్లో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు.