సోనియాతో డి. శ్రీనివాస్‌ భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలు, సీమాంధ్ర నేతల రాజీనామాల వ్యవహారంపై చర్చించినట్లు సమాచారం.