పార్లమెంట్‌ సమావేశాలు పొడిగింపు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్‌ సమావేశాలను పొడిగించారు. ప్రస్తుతం సమావేశాలను సెప్టెంబర్‌ 6 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.