మరోసారి పెరగనున్న సీఎన్‌జీ ధర

న్యూఢిల్లీ :సీఎస్‌జీ ధర మరోసారి పెరగనుంది. శనివారం అర్థరాత్రి నుంచి కిలోకు రూ.3.79 పెంచాలని చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.