7గంటలకు దిగ్విజయ్తో భేటీ కానున్న డిప్యూటీ సీఎం
న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్సింగ్తో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ భేటీ కానున్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో ఆయన దిగ్విజయ్ని కలిసి తెలంగాణ అంశంపై చర్చించనున్నారు.