70 మంది రాష్ట్ర యాత్రికులు తరలింపు

డెహ్రాడూన్‌,(జనంసాక్షి): బద్రీనాథ్‌ నుంచి 70 మంది రాష్ట్ర యాత్రికులను హెలికాప్టర్లలో జోషిమఠ్‌, గౌచర్‌లకు సహాయక సిబ్బంది తరలించారు. సహాయక చర్యలను ఐఏఎస్‌ అధికారి  సంజయ్‌కుమార్‌, ఐపీఎస్‌ అధికారి తరుణక్షజోషి పర్యవేక్షిస్తున్నారు.