రష్యా చేరుకున్న ప్రధాని మన్మోహన్‌ సింగ్‌

మాస్కో : భారత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రెండు దేశాల పర్యటనలో భాగంగా రష్యా చేరుకున్నారు. ఆదివారం ప్రత్యేక విమానంలో మాస్కో విచ్చేశారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల గురించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో మన్మోహన్‌ చర్చించనున్నారు.