నేపాల్‌లో లోయలో పడిన బస్సు..

ఖాట్మండు : ఓ బస్యు అదుపు తప్పి లోయలో పడిన సంఘటన నేపాల్‌లోని దాడెల్‌హురా జిల్లాలో జరిగింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా 35 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలిలో అధికారులు సహీయక చర్యలు చేపట్టారు.