రాష్ట్రపతితో ముగిసిన చంద్రబాబు భేటీ

ఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో తెదేపా అధినేత చంద్రబాబునాయుడి భేటీ ముగిసింది.బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబునల్‌ తీర్పుపై చంద్రబాబు రాష్ట్రపతికి 8 పేజీల నివేదిక సమర్పించారు. ట్రైబునల్‌ తీర్పుతో రాష్ట్రానికి జరిగే అన్యాయంపై తెదేపా బృందం రాష్ట్రపతికి వివరించింది.