ఢిల్లీలో 99 తుపాకులు స్వాధీనం

న్యూఢిల్లీ,(జనంసాక్షి):ఢిల్లీలో అక్రమంగా తరలిస్తున్న 99 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తుపాకులను తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు సీజ్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.