Author Archives: janamsakshi

భారత్, హిందువులపై మరోసారి విషం చిమ్మిన పాక్ ఆర్మీ చీఫ్

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ దాయాది దేశంపై చర్యలకు ఉపక్రమించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పాక్ నేతలు భారత్‌పై విషం చిమ్ముతూనే ఉన్నారు. తాజాగా పాక్ …

ఉగ్రదాడి దోషులను వదిలిపెట్టం: నరేంద్ర మోదీ

జమ్మూకశ్మీర్‌ ఉగ్రవాదంపై పోరులో దేశ ఐక్యతే కీలకమని మోదీ ఉద్ఘాటన జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ …

భారత్-పాక్ ఉద్రిక్తతలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. మధ్యవర్తిత్వానికి నిరాకరణ

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. శుక్రవారం రోమ్ పర్యటనకు బయలుదేరే ముందు విలేకరులతో …

న‌న్ను పాక్‌కు పంపొద్దు.. భార‌త్‌లోనే ఉంటా: సీమా హైద‌ర్‌

ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి ఘ‌ట‌న నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం దాయాది పాకిస్థాన్ విష‌యంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా భార‌త్‌లో ఉంటున్న పాకిస్థానీల‌ను …

పహల్గామ్ దాడి: విద్యార్థిగా పాకిస్థాన్ వెళ్లి ఉగ్రవాదిగా తిరిగొచ్చిన ఆదిల్ థోకర్

జమ్ముకశ్మీర్‌ ( జనంసాక్షి ): జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో కీలక నిందితుడిగా అనుమానిస్తున్న ఆదిల్ హుస్సేన్ థోకర్ గురించిన ముఖ్యమైన సంగతులు వెలుగులోకి వచ్చాయి. …

పాక్‌తో భార‌త్ అన్ని ర‌కాల‌ క్రికెట్ సంబంధాల‌ను తెంచుకోవాలి: సౌరవ్ గంగూలీ

ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి త‌ర్వాత భార‌త్‌, పాక్ మ‌ధ్య ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఇరుదేశాలు ఒక‌రిపై ఒక‌రు పోటాపోటీగా ఆంక్ష‌లు విధించాయి. తాజాగా భారత మాజీ …

రేప‌టిలోగా వెళ్లిపోవాలంటూ.. హైద‌రాబాద్‌లో న‌లుగురు పాకిస్థానీల‌కు

హైద‌రాబాద్‌ (జనంసాక్షి) : నోటీసులుప‌హ‌ల్గామ్ ఘ‌ట‌న నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం పాకిస్థానీల‌ను దేశం నుంచి వెళ్ల‌గొడుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే కేంద్ర హోంశాఖ మంత్రి వివిధ రాష్ట్రాల …

ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలి : మంత్రి శ్రీధర్ బాబు

మంథని, (జనంసాక్షి) : ఉగ్రవాదులు మన స్ఫూర్తిని దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు కానీ వారు భారతదేశ ఐక్యతను ఎప్పటికీ విచ్ఛిన్నం చేయలేరని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి …

పాకిస్థాన్‌కు చుక్క నీరు కూడా వెళ్లదు.. సింధు జలాల ఒప్పందంపై కేంద్రం కఠిన నిర్ణయం

సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన నేపథ్యంలో పాకిస్థాన్‌కు చుక్క నీరు కూడా వెళ్లకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై …

లెక్చరర్ ను చెప్పుతో కొట్టిన విద్యార్థినిపై చర్యలు

కాలేజీ లెక్చరర్ పై విద్యార్థిని దాడి చేసిన సంఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సెల్ ఫోన్ లాక్కుందని లెక్చరర్ ను అసభ్యంగా తిట్టడంతో …

epaper

తాజావార్తలు