Author Archives: janamsakshi

చరిత్రలో నిలిచిపోయేలా బీఆర్‌ఎస్‌ రజతోత్సవ మహాసభ

వరంగల్‌, (జనంసాక్షి): బీఆర్‌ఎస్‌ రజతోత్సవ పండుగకు సర్వం సిద్ధమైంది. ఎల్కతుర్తి పరిసరాలు గులాబీమయం అయాయి. లక్షలాదిగా తరలివచ్చే జనానికి తాత్కాలిక వసతి సౌకర్యాలు సిద్ధమయ్యాయి. మొత్తంగా గులాబీ …

పాక్ వెన్నులో వ‌ణుకు పుట్టేలా చ‌ర్య‌లు.. కేంద్ర‌మంత్రి బండి సంజ‌య్‌

(జనంసాక్షి): ప‌హ‌ల్గామ్ ఘ‌ట‌న‌కు ప్ర‌తీకారంగా దాయాది పాకిస్థాన్ వెన్నులో వ‌ణుకు పుట్టేలా భార‌త్ చ‌ర్య‌లు ఉంటాయ‌ని కేంద్ర‌మంత్రి బండి సంజ‌య్ తెలిపారు. ఎంసీహెచ్ఆర్‌డీలో నిర్వ‌హించిన రోజ్‌గార్ మేళాలో …

క‌ర్రెగుట్ట‌ల్లో భారీ ఎన్‌కౌంట‌ర్‌.. 38 మంది న‌క్స‌లైట్లు మృతి!

తెలంగాణ‌ (జనంసాక్షి):   తెలంగాణ‌-చ‌త్తీస్‌గ‌ఢ్ స‌రిహ‌ద్దులోని బీజాపూర్ జిల్లా ధ‌ర్మ తాళ్ల‌గుడెం ప‌రిధిలోని క‌ర్రెగుట్ట‌ల్లో భారీ ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. ఇందులో 38 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు స‌మాచారం. గ‌త‌వారం …

తిరుమలలో మళ్లీ చిరుత సంచారం.. భయాందోళనలో భక్తులు

తిరుమల (జనంసాక్షి): ఇటీవల తిరుమలలో చిరుతల‌ సంచారం ఎక్కువైంది. రెండు వారాల కిందట కూడా చిరుత సంచరిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన …

హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. బీఆర్ఎస్‌పై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు

తెలంగాణ (జనంసాక్షి): తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పై… బీజేపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇటీవల జరిగిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో …

మావోయిస్టులపై ఉక్కుపాదం: మూడు రాష్ట్రాల సరిహద్దులో భీకర ఆపరేషన్

ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా భద్రతా బలగాలు అతిపెద్ద ఆపరేషన్ చేపట్టాయి. కర్రెగట్ట, నాడ్‌పల్లి, పూజారి కాంకేర్ …

నలుగురు కాదు… విజయవాడలో 10 మంది ఉగ్రవాదులు?

విజయవాడ(జనంసాక్షి): సుమారు రెండు నెలల క్రితం, కేంద్ర నిఘా వర్గాలు నలుగురు అనుమానిత సిమి సానుభూతిపరులకు సంబంధించిన వివరాలను విజయవాడ పోలీసు కమిషనరేట్ అధికారులకు అందించినట్లు విశ్వసనీయ …

సీఐడీ కస్టడీకి మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు

విజయవాడ (జనంసాక్షి):  బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీని వేధింపులకు గురిచేసిన కేసులో మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులును పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. …

ఈ స‌మ‌యంలో ఇరు దేశాలు సంయ‌మ‌నం పాటిస్తే బెట‌ర్: ఐక్య‌రాజ్యస‌మితి

జ‌మ్మూక‌శ్మీర్‌ లోని ప‌హ‌ల్గామ్‌లో జ‌రిగిన పాశ‌విక ఉగ్ర‌దాడిని ప్ర‌పంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్న విష‌యం తెలిసిందే. ప‌ర్యాట‌కుల‌పై ముష్క‌రులు తూటాల వ‌ర్షం కురిపించ‌డంతో 26 మంది ప్రాణాలు …

ఇళ్ల‌లో ఐఈడీలు అమ‌ర్చి… సైన్యానికి ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌వాదుల ట్రాప్‌..?

జ‌మ్మూక‌శ్మీర్ (జనంసాక్షి): ప‌హ‌ల్గామ్ లో న‌ర‌మేధం సృష్టించిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆదిల్‌ హుస్సేన్‌ థోకర్‌, ఆషిఫ్‌ షేక్ త‌మ‌ను వెతుక్కుంటూ సైన్యం వ‌స్తుంద‌ని భావించి.. త‌మ …

epaper

తాజావార్తలు