Author Archives: janamsakshi

బీసీ బిల్లులకు బీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు: కేటీఆర్‌

హైదరాబాద్‌(జనంసాక్షి): బీసీ బిల్లులకు భారత రాష్ట్ర సమితి సంపూర్ణంగా మద్దతు తెలుపుతోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్‌ తెలిపారు. శాసనసభలో పురపాలక, పంచాయతీరాజ్‌ చట్ట …

42 శాతం బీసీ రిజర్వేషన్‌ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

` గత ప్రభుత్వంలో తెచ్చిన చట్టమే గుదిబండగా మారింది: సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి): విద్య, ఉద్యోగ అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో 42 శాతం …

కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగింత

` అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్‌ ` అనితినీతిని బయపటెపెట్టేందుకు కమిషన్‌ వేశాం ` ఎవరినీ వదలం.. నిర్ణయం తీసుకున్నాకే ఇక్కడి నుంచి కదులుతామని వెల్లడి ` …

దాదా హాజత్ ఉర్సు ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

సింగూర్ గ్రామంలో ఈ నెల 5 వ తేదీ నుంచి 7 వరకు ఉత్సవాలు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నా పీఠాధిపతి సంగారెడ్డి (జనంసాక్షి) : పుల్కల్ మండల …

పెద్ద ధన్వాడలో అరెస్టులను ఖండించిన శాంతి చర్చల కమిటీ

హైదరాబాద్ (జనంసాక్షి) : ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా కొనసాగుతున్న పోరాటానికి శాంతి చర్చల కమిటీ సంఘీభావం తెలిపింది. ప్రజాసంఘాల నేతల అరెస్టులను ఖండించింది. ఈ మేరకు ఆదివారం …

పెద్దధన్వాడకు వెళ్తున్న ప్రజాసంఘాల నేతలు అరెస్ట్‌

రాజోలి (జనంసాక్షి) : పెద్దధన్వాడ గ్రామంలో పోలీసుల నిర్బంధం కొనసాగుతోంది. ఇథనాల్‌ ఫ్యాక్టరీ విషయంలో ఏ చిన్న అంశంపై కదలికలొస్తున్నప్పటికీ పోలీసులు నిర్బంధిస్తున్నారు. ఆదివారం రోజున బాధిత …

ట్రంప్‌ సుంకాలు చట్టవిరుద్ధం

అమెరికా ఫెడరల్‌ కోర్టు తీర్పు ` ఇది అత్యంత పక్షపాతంతో కూడుకున్న నిర్ణయం ` దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేస్తాం: ట్రంప్‌ వాషింగ్టన్‌(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ …

చైనాలో మోదీకి భారతీయుల ఘనస్వాగతం

` ఏడేళ్ల తర్వాత చైనాకు భారత ప్రధాని ` ఎస్‌సీవో సదస్సులో పాల్గొనేందుకు తియాంజిన్‌కు చేరుకున్న మోదీ బీజింగ్‌(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో అడుగుపెట్టారు. షాంఘై …

ప్రతిపక్షనేత అంటే నమోషీ ఎందుకు?

` ప్రజల తరపున సురవరం పోరాడలేదా ` పేదల కోసం తపించిన మహానేత సురవరం ` ఆయన ఆశయాలు కొనసాగించేందకు కృషి ` సురవరం సిద్ధాంతాలు ప్రజలకు …

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్‌

` కేబినెట్‌ కీలక నిర్ణయం హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్‌, అజారుద్దీన్‌ను ఎంపిక చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. గతంలో …