Author Archives: janamsakshi

బండ్లకు బుజ్జగింపు.. గద్వాల ఎమ్మెల్యే ఇంటికి మంత్రి జూపల్లి

కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు అధికార పార్టీ ఆపసోపాలు పడుతున్నది. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలోపడ్డారు. …

వివాదాస్పద ప్రొబేషనరీ పూజా ఖేడ్కర్‌ పై వేటు

` ఐఏఎస్‌ను రద్దు చేస్తూ యూపీపీిఎస్సీ ఆదేశాలు ` ఎలాంటి పరీక్షలకు హాజరు కాకుండా నిషేధం న్యూఢల్లీి(జనంసాక్షి):మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద ప్రొబేషనరీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేడ్కర్‌ …

అసెంబ్లీ ప్రాంగణంలో భారాస నిరసన

` సీఎం రేవంత్‌ క్షమాపణ చెప్పాల్సిందే.. ` బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల డిమాండ్‌ ` నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు హైదరాబాద్‌(జనంసాక్షి):బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పట్ల …

అసెంబ్లీలో అక్కా,తమ్ముడి లొల్లి

` రాజకీయ చర్చలతో దద్దరిల్లిన అసెంబ్లీ ` ఫిరాయింపులపై సబితతో ఫిర్యాదును ప్రస్తావించిన సీతక్క ` తనను టార్గెట్‌ చేస్తున్నారంటూ సబిత ఆగ్రహం ` సబిత మోసం …

ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

సభలో గందరగోళం మధ్యనే బిల్లు పాస్‌ అనంతరం సభను నేటికి వాయిదా వేసిన స్పీకర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ ద్రవ్యవినమియ బిల్లుకు ఆమోదం తెలిపింది. వాదాపవాదాలు, చర్చలు, …

కొందరు ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు కావొచ్చు

` గత ప్రభుత్వం కొన్ని సంప్రదాయాలు నెలకొల్పింది ` కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌ల సభ్యత్వాలు రద్దు చేయలేదా? ` నన్ను కూడా ఏ రోజూ అసెంబ్లీలో …

తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణం

` ప్రమాణం చేయించిన చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ నూతన గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే.. …

ఎంజీఎంలో వైద్య సేవలు అధ్వానం

మహాత్మాగాంధీ మెమోరియల్‌ (ఎంజీఎం) దవాఖానలో వైద్య సేవలు అధ్వానంగా మారాయి. వరంగల్‌ నగరాన్ని హెల్త్‌ సిటీగా మార్చే లక్ష్యంతో కేసీఆర్‌ ప్రభుత్వం పనిచేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం దీనికి …

నేడు అసెంబ్లీ ముట్టడి

  రాష్ట్రంలోని విద్యాశాఖలో సమగ్ర శిక్ష అభియాన్‌ పథకంలో పనిచేస్తున్న దాదాపు 19 వేల మంది మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ (ఎంటీఎస్‌) ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ …

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం

 తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ఆరో రోజు ప్రారంభ‌మ‌య్యాయి. ఇవాళ మ‌రో 19 ప‌ద్దుల‌పై చ‌ర్చ ప్రారంభ‌మైంది. నిన్న 19 ప‌ద్దుల‌పై చ‌ర్చ జ‌రిగింది. సోమ‌వారం ఉద‌యం 10 …