బిజెపి క్రియాశీల సభ్యత సమావేశం

చిలిప్ చెడ్ (జనంసాక్షి) : మండలంలో బిజెపి పార్టీ క్రియాశీల సభ్యత్వ సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మెదక్ జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు రాజేందర్ చిలప్ చేడ్ మండల బిజెపి అధ్యక్షుడు అజ్జమర్రి నగేష్ ఆధ్వర్యంలో బిజెపి క్రియాశీల సభ్యత్వం విషయంపై అలాగే ఒకే దేశం ఒకే ఎన్నిక గురించి చర్చించడం జరిగింది రేపు రానున్న స్థానిక సంస్థల సర్పంచ్ ఎంపిటిసి ఎన్నికల గురించి మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గౌడ్ జిల్లా కమిటీ సభ్యుడు శ్రీనివాస్ మండల ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు రామకృష్ణ మండల సెక్రెటరీ మహేందర్ ఆయా గ్రామాల బూత్ అధ్యక్షులు మైపాల్,రాజగౌడ్,అశోక్,ప్రవీణ్, ప్రశాంత్ నాయక్, మండల నాయకులు యాదగిరి, రాజు, రమేష్, యాదగిరి, దశరథ్, రాజు,శంకర్, మహేష్,శంకర్ నాయక్,తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు