ఎడిట్ పేజీ

ఉద్యమం నిలిచింది టీఆర్‌ఎస్‌ ఓడిపోయింది

పరకాల ఫలితం తెలంగాణ ప్రజా చైతన్య వాదాన్ని నిలిపింది. ఇది ఫలితం తెలంగాణ ప్రజల మనోభావాలను ప్రతిబింబించింది.అయితే కొందరు సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఉప …

హక్కులు అడిగితే అరదండాలు

ఎమర్జెెన్సీ వార్షిక దినాన కేవలం తమ రాజకీ య భావాల కారణంగా ఖైదులో ఉన్న వారిని గు రించి మాట్లాడుకోవడం ఉచితంగా ఉంటుంది. చా లా మందే …

తెలంగాణను ఇక తేల్చండి

తెలంగాణపై తేల్చేందుకు ఇదే మంచి సమయం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంశంపై తేల్చకుండా నాన్చుతూ ఇంత కాలం నెట్టుకు వచ్చిన కేంద్రప్రభుత్వానికి ఇప్పుడు తేల్చడం మినహా …

కృష్ణయ్య మైనార్టీల మీద విషమేల ?

ఓబీసీ రిజర్వేషన్లలో మైనార్టీలకు ఉప కేటాయింపుపై బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య మరోమారు విషం గక్కారు. ఓబీసీ రిజర్వేషన్లలో మైనార్టీలకు ఉప కేటాయించడంపై అన్ని …

అభివృద్ధికి అణుశక్తి అవసరమా ?.

తొలగించడానికి రాస్తున్నామనే అంటున్నారు. ప్రజలకు స్వతహాగా  అపోహలు కలగదానికిది సా యిబాబా కన్ను తెరవడమో వినాయకుడి క్షీరపాన మో కాదు. ఒకరు  కలిగిస్తే తప్ప  ఈవిషయంలో అపోహలు …

తెలంగాణ వస్తే సీమాంధ్రకు నీళ్లు అందవా ?

ఆ మధ్య మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి తెలంగాణ వ స్తే మాకు నీళ్లు రావని తెలిసీ తెలియని వ్యాఖ్యలు చేశారు. ఇది ఎంత వరకు సత్యమని విశ్లేషిస్తే.. …

దొడ్డి దారిన మరో విపత్తు

మనల్ని నిస్సహాయంగా పక్కకు నెట్టి మన జీవితాలను వినాశంనం వైపు తీసుకుపోతున్న విపత్తుల్లో ప్రకృతి బీభత్సాలు మాత్రమే కాదు వీపరీతరూపం తీసుకున్న6 పెట్టుబడి దాహం కూడా ముఖ్యమైనది. …

సంపాదకీయం

  తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం,వరంగల్‌ జిల్లాల్లో అపారంగా విస్తరించిన ఖనిజ సంపదను కొల్లగొట్టేందుకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం పన్నిన కుట్ర భగ్నమైంది.అయితే  వైఎస్‌ చనిపోయిన తర్వాత ఈ …

నిత్య మరణానికి నివాళేది ?

నిరుడు మలేరియా విభాగానికి అందవలసిన నిధుల్లో రెండు కిస్తులు మాత్రమే లభించాయి. దో మల మందు స్ప్రే చేసిన కూలి వారికి 5,22,680 రూపాయల కూలీ బాకీ …

ఇద్దరూ దోచింది తెలంగాణనే !

నవంబర్‌ నెలకు తెలంగాణకు అవినాభావ సంబంధం ఉన్న ట్టుంది. తెలంగాణను ఆంధ్రప్రదే శ్‌లో కలిపింది నవంబర్‌ ఒకటి అయితే, ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి తెలంగాణ విముక్తికి స్ఫూర్తిగా …

తాజావార్తలు