ఎడిట్ పేజీ

పోలీసులకు సలాం 

దిశను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి,ప్రాణాలతో ఉండగానే తగులబెట్టిన నలుగురు రాక్షసులు పోలీస్‌ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. తొలిపొద్దు పొడవకముందే వారిజీవితాలు కూడా చీకట్లో కలిశాయి. దిశను చీకట్లోనే …

రాజ్యాంగ విలువలకు బిజెపి తిలోదకాలు

రాజ్యాంగం ఎంత గొప్పదైనా దానిని అమలు చేసే పాలకులు మకిలి చేష్టలకు పాల్పడితే అది అభాసు పాలుకాక తప్పదు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్ళు …

త్రిశంకు స్వర్గంలో ఆర్టీసీ కార్మికులు

ధిక్కారమును సహించేది లేదన్న రీతిలో తెలంగాణ సిఎం కెసిఆర్‌ ఉన్నట్లుగా ఉంది. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసి, ఇక అస్త్ర సన్యాసం చేశారు. కొట్లాడే ఓపిక లేదన్న …

మార్కెట్‌లో నిత్యావసరాల ధరాఘాతం

మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు మళ్లీ భయపెడుతున్నాయి. ధరల దాడితో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నిత్యావసర వస్తువుల కు తోడు కూరగాయలు కూడా ధరలు పెరిగి వినియోగదారులకు ఇబ్బంది …

మద్యం మత్తులో యువత 

దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో మద్యం ఏరులై పారుతోంది. మద్య నియంత్రణ, బార్ల కుదింపు వంటి చర్యల కారణంగా మద్యం ప్రవాహాన్ని అడ్డుకోవాలని ఎపి …

పర్యావరణ పరిరక్షణపై కానరాని చిత్తశుద్ది

దేశంలో పర్యావరణ ముప్పు ముంచుకొస్తున్నా పాలకులు పెద్దగా స్పందించడం లేదు. దేశ రాజధాని ఢిల్లీలో పర్యావరణానికి కాలుష్యం పెను సవాల్‌గా మారింది. ఎవరికి వారు రాత్రికి రాత్రి …

మనం నిలబడాలంటే భాషలపై పట్టు సాధించాల్సిందే!

మనభాషను బతికించుకుంటూనే… ప్రపంచంలో నిలబడాలంటే ఆంగ్లం,మిందీ భాషలపై పట్టు సాధించు కోవాల్సిందే. అందుకు కసరత్తులు తప్పవు. ఇతర భాషలను నేర్చుకోవడం అన్నది అనివార్యమైన అంశంగానే గుర్తించాలి. ఎపిలో …

చారిత్రాత్మకంగా సుప్రీం తీర్పులు 

సుప్రీంకోర్టు అనేక కీలక తీర్పులను వెలువరించి 2019 సంవత్సరాన్ని గుర్తుంచుకునేలా చేసింది. అనేక కీలక అంశాల్లో చిటికెలో సమాధానం చెప్పేసింది. అయోధ్య,ఆర్టీఐ,రాఫెల్‌ డీల్‌ తదితర కేసుల్లో తీర్పు …

కేసీఆర్‌ అనుకున్నదొక్కటి…జరుగుతున్నది మరొకటా?

ముఖ్యమంత్రి డెడ్‌లైన్లను బేఖాతరు చేస్తూ  ఆర్టీసీ కార్మికులు ఐక్యంగా చేస్తున్న సమ్మె విజయవంతంగా సాగుతోంది. అయితే ఈ 36 రోజుల సమ్మెలో ఎవరిది పైచేయి ? ఇప్పటి …

గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా తాయిలాలు…? 

ఏటా దేశంలో  రైతులు పంటలు పండించి గిట్టుబాటు ధరల కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొంది. గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా ఇతరత్రా తాయిలాలు ప్రకటిస్తూ ప్రభుత్వాలు రైతన్నలను మోసం …