ఎడిట్ పేజీ

టిఆర్‌ఎస్‌లో అధికార బదలాయింపు 

ప్రాంతీయ పార్టీల్లో రాజకీయ వారసత్వం అన్నది సర్వసాధారణం.. అలాగే కాంగ్రెస్‌ పార్టీ కూడా వారసత్వ రాజకీయాలనే నమ్మకుంది. దేశంలో అనేక పార్టీలు వారసత్వ రాజకీయాలను ఊతంగా చేసుకుని …

తెలంగాణ బిజెపికి కొత్తరక్తం కావాలి 

గత సార్వత్రిక ఎన్నికలలో నరేంద్రమోడీ హవాతోకేంద్రంలో అధికారాన్ని సొంతం చేసుకున్న బిజెపి తెలంగాణలో మాత్రం తన పట్టును నిరూపించుకోలేక పోయింది. దీనికి ఇక్కడి నాయకత్వం పటిష్టంగా లేకపోవడమూ …

ప్రజా సంక్షేమం లక్ష్యంగా ఇక పనిచేయాలి

ఎన్నికల ఫలితాలపై ఎవరికి వారు విశ్లేషణలు చేసుకోవడంతో పాటు భవిష్యత్‌లో ఎలా నడుచుకోవాలన్న దానిపైనా ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. గెలిచిన టిఆర్‌ఎస్‌ తెలంగాణ పునర్నిర్మాణం కోసం కట్టుబడి …

రివాజుగా మారిన ఓట్ల గల్లంతు 

ఎన్నికలకు ముందే ఓట్ల గల్లంతుపై కాంగ్రెస్‌ నాయకుడు మర్రి శశిధర్‌ రెడ్డి గట్టిగా పోరాడారు. హైకోర్టులో కేసు వేశారు. అయినా తేలిందేవిూ లేదు. ఓట్ల నమోదు చేస్తున్నామని …

ఎగుమతి లక్ష్యంగా వ్యవసాయ విధానం

ప్రపంచ వ్యవసాయ ఎగుమతుల్లో భారత్‌ వాటాను రెట్టింపు చేయాలని, విదేశీ మార్కెట్లలో ఎగుమతి అవకాశాల ద్వారా రైతులు ప్రయోజనాలు పొందేలా చేయాలనే లక్ష్యాలతో రూపొందించిన ‘వ్యవసాయ ఎగుమతి …

ప్రస్తుత ప్రభుత్వ పనితీరే కొలమానం

తెలంగాణలో ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకున్న క్రమంలో ఎవరికి వారు తమ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా బిజెపి అతిరథ మహారథులను ప్రచారంలోకి దింపింది. …

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో దిగ్గజాలు 

తెలంగాణ ఎన్నికల కురుక్షేత్రం క్రమంగా వేడెక్కుతోంది. అనునిత్యం ప్రచార వేడితో ఉత్కంఠ దశకు చేరుకుంటోంది. ఆయా పార్టీల నుంచి ప్రముఖులంతా తెలంగాణలో మకాం వేశారు. అన్ని పార్టీలు …

ఇమ్రాన్‌ నుంచే  శాంతి ప్రయత్నాలు మొదలవ్వాలి  

భారత్‌-పాక్‌ మధ్య ఉన్న ఒకే ఒక సమస్య కశ్మీర్‌ పాక్‌ కొత్త ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తన చిత్తశుద్దిని నిరూపిం చుకునే ప్రయత్నాలను అటునుంచే మొదలు పెట్టాలి. …

నేడు మరోమారు  కెసిఆర్‌  జిల్లా పర్యటన

ఆదిలాబాద్‌లో జోగురామన్న తరపున ప్రచారం భారీగా ఏర్పాట్లు చేసిన నేతలు ఎవరు వచ్చినా కెసిఆర్‌ను ఢీకొనలేరన్న మంత్రి రామన్న ఆదిలాబాద్‌,నవబంర్‌28(జనంసాక్షి): ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో అధికార టిఆర్‌ఎస్‌ …

తెలంగాణ రణక్షేత్రంలో ప్రచారం

తెలంగాణలో ప్రచార¬రు రణక్షేత్రాన్ని తలపిస్తోంది. హేమాహేవిూలు ప్రచారంలో దిగారు. ప్రధాని మోడీ రాకతో ప్రచారం మరింత వేడెక్కింది. అలాగే అమిత్‌షా కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. …