ఎడిట్ పేజీ

తెలంగాణ‌, ఆంధ్రా రాష్ట్రాల్లో రాజకీయ వేడి

లోక్‌సభ ఎన్నికలు తరుముకు వస్తున్న వేళ ప్రస్తుత ప్రధాని మోడీకి గడ్డుకాలం తప్పదని సర్వేలు చెబుతున్న వేళ, కేంద్రంలో కీలక భూమిక పోషించాలని తెలంగాణ సిఎం కెసిఆర్‌ …

ఎన్నికల బడ్జెట్‌పై పౌరుల్లో ఆసక్తి

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ అంటే అందరికీ ఆసక్తే… ఎలాంటి అంశాలు ప్రవేశపెడతారు.. వ్యవసాయ, కార్మిక రంగానికి ఏ విధమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రభుత్వ ఉద్యోగుల ఆదాయపన్ను పరిమితి …

కాంగ్రెస్‌ ట్రంప్‌ కార్డు ప్రియాంక

మరోమారు అధికారం దక్కించుకునే క్రమంలో ప్రధాని మోడీ వేస్తున్న ఎత్తులకు కాంగ్రెస్‌ పై ఎత్తులు వేస్తోంది. ఇటీవల బిజెపి నుంచి మూడు రాష్ట్రాలు హస్తగతం కావడంతో కాంగ్రెస్‌లో …

ఇవిఎంలపై కాంగ్రెస్‌ దిగజారుడు రాజకీయం

రాజకీయాలు ఇప్పుడు ఇవిఎంల చుట్టూ తిరుగుతున్నాయి. గతంలో అనేకమార్లు అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్‌ మారోమారు తనతోపాటు, తనకూటమి నేతలతో ఇవిఎంలపై నానాయాగీ చేస్తోంది. ఎవడో కౌన్‌ కిస్కే …

గ్రామాల్లో మార్పు కోసం యువతరంగం

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దం అయ్యింది. గత ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం ఎన్నికలు కొంత డిఫరెంట్‌గా కనిపిస్తున్నాయి. రాజకీయాలవైపు పట్టభద్రులు ఆసక్తి కనబరుస్తున్నారు.ఎప్పుడూ లేని విధంగా …

గ్రామాలు లక్ష్యంగా అభివృద్ది సాగాలి

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా ఇంకా ఆకలి, అవిద్య, అనారోగ్యాలు, పర్యావరణ సమస్యలు దేశాన్ని పట్టిపీడిస్తున్నాయి. గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం ద్వారానే గ్రామస్వరాజ్యం …

సమగ్ర వ్యవసాయ విధానం రావాలి

స్వాతంత్య్రం లభించి 70సంవత్సరాలు పూర్తయినా ఈ ఆధునిక ఆర్థిక వ్యవస్థలో రైతుల సమస్యలు మరింత జఠిలం అవుతున్నాయే తప్ప పరిష్కారం కావడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు …

ప్రధాని మోడీపై బలపడుతున్న అనుమానాలు 

రఫెల్‌ యుద్ద విమానాలపై లోక్‌సభలో సుదీర్ఘ చర్చ తరవాత ప్రజలకు అర్థయ్యిందేవిూ లేదు. ఎవరి వాదనలు వారు వినిపించారు తప్ప అసలు విషయం చెప్పలేక పోయారు. అధికార …

కేరళ ఆందోళనలకు ఆజ్యం 

సుప్రీంకోర్టు తీర్పు అనంతరం శబరిమలలోమహిళల ప్రవేశం కోసం చేస్తున్న ప్రయత్నం పేరిట అక్కడి లెఫ్ట్‌ ప్రభుత్వం చేస్తున్న యాగీ కారణంగా తీవ్ర ఉద్రిక్త పరిస్తితులు ఏర్పడుతున్న తీరు …

జాతీయ రాజకీయాలు లక్ష్యంగా కెసిఆర్‌ పాలన

జాతీయ రాజకీయాలు లక్ష్యంగా కెసిఆర్‌ తెలంగాణ పాలన ఉండబోతున్నదన్న సంకేతాలు ఇచ్చారు. మంత్రివర్గ కూర్పు ఎలా ఉండబోతుందో కూడా  పరోక్షంగా సంకేతాలు ఇచ్చిన సిఎం కెసిఆర్‌ ఇక …