కరీంనగర్

మెట్‌పలిలో విద్యార్థుల రాస్తారోకో

మెట్‌పల్లి: బస్సు సౌకర్యం కలింపంచాలంటూ మెల్‌పల్లిలో పలు కళాశాలల విద్యార్థులు ఆందోళన చేశారు. పట్టణంలోని జాతీమ రహదారిపై బస్డాండ్‌ ముందు ఇబ్రహీంపట్నం మండలం రాజరాజేశ్వరపేట, చట్టక్కపల్లి, ఎర్రాపూర్‌ …

ఎస్సీ,ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధుల మంత్రివర్గ తీర్మాణాలను ప్రజలకు విడుదల చేయాలని డిమాండ్‌

కరీంనగర: ఎస్సీ-ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు కేటాయించిన విధాంగా ఖర్చు చేయాలని మంత్రి వర్గ కమిటీ నివేదికను ప్రజలకు విడుదల చేయాలని దళితుల సంబందించిన చట్టాలను తూచతప్పకుంగా అమలు …

గోదావరిఖనిలో ఎన్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పాదయాత్ర

గోదావరిఖని: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని గోదావరిఖనిలో ఎన్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు నాగరాజు నేతృత్వంలో పలు విద్యాసంస్థలు, వసతి గృహాలను సందర్శించి అక్కడ నెలకొన్న …

ఐసీడీఎస్‌ కార్యలయంలో చోరికి యత్నం

కరీంనగర్‌: కరీంనగర్‌ రూలర్‌ ఐసీడీఎస్‌ కార్యలయంలో తాళం పగులగొట్టి దుండగులు బీరువా తాళాలు పగులగొట్టి ఆఫిస్‌ ఫైల్‌లను చిందరవందరగా చేసి  నగదు ఉమైన ఉన్నాయా.? అని వెతికినట్టు …

ధర్మపురి లో భక్తుల సందడి

ధర్మపురి : అక్కపల్లి రాజరాజేశ్వరస్వామి ఆలయానికి సోమవారం కరీంనగర్‌య, ఆదిలాబాద్‌ జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో వచ్చిన భక్తులు పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారు. …

ధర్మపురి లో భక్తుల సందడి

ధర్మపురి : అక్కపల్లి రాజరాజేశ్వరస్వామి ఆలయానికి సోమవారం కరీంనగర్‌య, ఆదిలాబాద్‌ జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో వచ్చిన భక్తులు పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారు. …

విద్యుత్‌ అధికారుల నిర్భంధం

మండల పరిధిలోని అంకూరు గ్రామంలో ట్రాన్స్‌ ఫార్మర్‌కు అన్‌ ఆఫ్‌ స్విచ్‌ ఏర్పాటు చేయలేదని గ్రామస్థులుట్రాన్స్‌కో అధికారులను నిర్భంధించారు. అనంతరం పై అధికారులు మాట్లాడటంతో గ్రామస్థులు వారిని …

అర్హులకు పట్టాలివ్వాలని ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా

పెద్దపల్లి : పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌లో ప్రభుత్వ భూములను అనర్హులకు అక్రమ పట్టాలు ఇవ్వటాన్ని నిరసిస్తూ గ్రామస్థులు పెద్దపల్లి ఎమ్మార్వో కార్యలయం ముందు ధర్నా చేశారు. అర్హులైన …

ప్రజావాణిలో విద్యార్ధుల ఆందోళన

ఎలకతుర్తి: ఎలకతుర్తి లోని తహసిల్ధారు కార్యలయంలో సోమవారం నిర్వహించిన ప్రజివాణి కార్యక్రమంలో వల్బాపూర్‌ గ్రామానికి చెందిన సుమారు వంద మంది విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా …

కమాన్‌పూర్‌లో గ్రామ కార్యదర్శి నిర్బంధం

కమాన్‌పూర్‌:మండల కేంద్రంలోని నాగారం గ్రామ పంచాయతీ పరిధిలోని సమస్యలను గ్రామస్థులు పంచాయతీ కార్యదర్శి రమేష్‌ పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు అతనిని నిర్భంధించారు. గ్రామంలో వీధి దీపాలు …