ఆదిలాబాద్

జె. నారాయణ కుటుంబానికి ముంబైకర్ల పరామర్శ

ముప్కాల్ జనం సాక్షి (అక్టోబర్ 20) జిల్లాలో తొలి తరం. అంబేడ్కరైట్ ఉద్యమ నాయకుడు, అంబేడ్కర్ యువజన సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు జె. నారాయణ (64) …

ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందిస్తున్న శ్రీ రామ కృష్ణ సేవ ట్రస్ట్ చే ర్మన్ బాడీశ నాగ రమేష్

గోవిందారావుపేట మండలం పస్రా గ్రామంలో శనిగారపు నాగరాజు (28) లారీ డ్రైవర్ కు 10 నెలల క్రితం జరిగిన లారీ ప్రమా దంలో రెండు కళ్ళు కోల్పోయి …

*బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జడ్పిటిసి .

చిట్యాల 20(జనం సాక్షి ) మండలంలోని బావుసింగ్ పల్లె గ్రామంలో  బుదరపు  రాజయ్య ఇటీవల మృతి చెందగా గురువారం జెడ్పిటిసి గొర్రె సాగర్ వారి చిత్రపటానికి పులతో  …

ఫైలేరియా ప్రబలకుండా దోమల నివారణకు మండల వ్యాప్తంగా పారిశుద్ధ్యత పనులు చేపట్టాలి.

 – ఎంపీపీ లింగాల నిర్మల. బెజ్జంకి,అక్టోబర్20,(జనం సాక్షి):మండల కేంద్రంలోని తోటపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో,హరీష్ రావు కాలనీ లో పైలేరియా నివారణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎంపీపీ …

*బాల బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి. *సిడిపిఓ అవంతిక.

చిట్యాల సెప్టెంబర్ 20(జనం సాక్షి) బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సిడిపిఓ అవంతిక అన్నారు.  గురువారం మండలంలోని బావుసింగ్ పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ దామెరబోయిన నారాయణరావు …

పంతులయ్య …..ఇది మీకు తగునా.,…

విద్యార్థుల….. బాల కార్మికుల చదువుకోవాలని వెళితే పెట్టి చాకిరి తప్పలేదు…. ఆవేదన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు… అదిలాబాద్ బ్యూరో జనంసాక్షి : పాఠశాలకు చదువుకోమని తల్లిదండ్రులు పంపిస్తే …

*పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్.

చిట్యాల 20(జనం సాక్షి) మండలంలోని వివిధ పాఠశాలల్లో అమలవుతున్న తొలి మెట్టు అభ్యాసన కార్యక్రమాన్ని, మన ఊరు మనబడి పథకంలో భాగంగా జరుగుతున్న నిర్మాణ పనులను గురువారం …

మునుగోడు ఉప ఎన్నికతో కెసిఆర్ దుకాణం బంద్ – భాజపా సీనియర్ నేత గజ్జల యోగానంద్ జోస్యం”

శేరిలింగంప‌ల్లి, అక్టోబర్ 20( జనంసాక్షి): కెసిఆర్  అండ్ కంపెనీకి మునుగోడు ఎన్నికనే చివరి అవకాశమని… ఇక తర్వాత  కారు షెడ్డుకెళ్తుందని, కమలం వికసిస్తుందని భారతీయ జనతా పార్టీ …

అభివృద్ధికి ఆమడ దూరంలో గాంధీ నగర్ కాలిని

-జనగామ,హుస్నాబాద్ వెళ్లే రహదారిలో -పట్టణంలోని 9వ వార్డులో గల అపార్ట్మెంట్ కాలిని జనగామ,(జనం సాక్షి)అక్టోబర్20: జనగామ పట్టణంలోని  9 వార్డులో గల జనగామ, హుస్నాబాద్ వెళ్లే రహదారిలో …

జాతీయ రహదారి పనులను పరిశీలించిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్.

తాండూరు అక్టోబర్ 20(జనంసాక్షి)కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపడుతున్న బాపుర్ .. తాండూరు.. మహబూబ్ నగర్ వరకు నిర్మిస్తున్న 167జాతీయ రహదారి పనులను బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి …