కరీంనగర్

రైతు భరోసా యాత్రలో పాల్గొన్న కిసాన్ కాంగ్రెస్ జిల్లా చైర్మన్ సురేందర్ రెడ్డి

జనంసాక్షి, మంథని : తెలంగాణా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతుల సమస్యలు ఎక్కడికక్కడే పేరుకు పోయాయని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతుల సమస్యలను అన్నిటిని పరిష్కరిస్తుందని, …

వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ

జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ ప్రజలు గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతం (గోదావరి, బొక్కల …

భారాస మండల మహిళా ఉపాధ్యక్షురాలిగా కుకట్ల రమ

మానకొండూరు, ఆర్ సి, జూలై 19, (జనం సాక్షి ) భారత రాష్ట్ర సమితి మానకొండూరు మండల మహిళా ఉపాధ్యక్షురాలిగా లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన కూకట్ల రమను …

వచ్చే ఎన్నికల్లో ‘కరీంనగర్ ‘ కైవసం ఖాయం

టీడీపీ కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జి గంగాధర కనకయ్య కరీంనగర్ (జనం సాక్షి ):  వచ్చే శాసనసభ ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుంచి తెలుగుదేశంపార్టీ జెండా ఎగరేయడం ఖాయమని …

నేడు నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీ – ప్రభుత్వ వైద్యులు డాక్టర్ అశోక్ కుమార్

  జనంసాక్షి, కమాన్ పూర్ : జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నేడు గురువారం నిర్వహించనున్నట్లు పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల ప్రభుత్వ వైద్యాధికారి …

మహిళల, రైతుల ఆర్థిక అభివృద్ధికి నాబార్డ్ విశేష కృషి – నాబార్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎస్ జయ ప్రకాష్

జనంసాక్షి, మంథని : పెద్దపెల్లి జిల్లాలోని మంథని మండలంలో ఘనంగా అజాధిక అమృత మహోత్సవం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాబార్డ్ అసిస్టెంట్ జనరల్ …

పెద్దపల్లి జిల్లా డైరెక్టర్ క్రాంతి ని సన్మానించిన మంథని మండల మత్స్యశాఖ అధ్యక్షులు

జనంసాక్షి , మంథని : ఇటీవల పెద్దపెల్లి జిల్లా మత్స్యపారిశ్రామిక సహకార సంఘం జిల్లా ఎన్నికల సందర్భంగా పెద్దపల్లి జిల్లా డైరెక్టర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి పోతరవేని …

నిరుపేదల ఆరోగ్యానికి అండగా హరీష్ రావు

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చోరువతో పేద ప్రజల ఆరోగ్యశ్రీ కి 5 లక్షలకు పెంపు వీణవంక జూలై 19 (జనం సాక్షి) …

చట్టబద్ధంగా చేసే సమ్మెను కార్మికులను ,విచ్చిన్నం చేస్తున్న పంచాయతీ కార్యదర్శులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

జనం సాక్షి సైదాపూర్ సిఐటియు మండల కన్వీనర్ కదిరే రమేష్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె ఈనెల జూలై 6 వ తారీకు నుండి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె …

తెలంగాణ మండలికాన్ని ప్రజల జీవితాన్ని కథలుగా మలిచిన గూడూరి..

అఖిలభారత తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు జూకంటి జగన్నాథం. కథ రచయిత గూడూరి సీతారాం జయంతి సందర్భంగా నివాళులు. రాజన్న సిరిసిల్ల బ్యూరో. జులై 18.(జనంసాక్షి). తెలంగాణ …