కరీంనగర్

బండి సంజయ్ ని సన్మానించిన చంద్రుపట్ల సునీల్ రెడ్డి

జనంసాక్షి, మంథని : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి గా నియమితులై కరీంనగర్ కు విచ్చేసిన ఎంపీ బండి సంజయ్ ని శనివారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ …

ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ జయంతి

వేములవాడ రూరల్, ఆగస్టు 18 (జనంసాక్షి): వేములవాడ గ్రామీణ మండలం మర్రిపల్లి, నూకలమర్రి గ్రామాలలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సర్వాయి పాపన్న గౌడ్ 373 వ …

బిఆర్ఎస్ పార్టీలోకి ప్రముఖ బిజెపి రామగుండం నేత..కౌశిక్ హరి

రామగుండం నియోజకవర్గానికి చెందిన సీనియర్ బిజెపి నాయకుడు కౌశిక్ హరి త్వరలోనే బిఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.ఈ మేరకు శుక్రవారం ప్రగతి భవన్లో మంత్రులు కేటీ రామారావు హరీష్ …

నిర్విరామంగా వానలు

చొప్పదండి, జూలై 27 (జనం సాక్షి): మండలంలో       గత ఐదు రోజుల నుండి వర్షాలు నిర్విరామంగా కురుస్తుండడంతో అన్ని గ్రామాల్లో వాగులు ,కుంటలు చెరువులు …

జలమయమైన మోడల్ స్కూల్ కళాశాల, హాస్టల్ విద్యార్థుల తల్లిదండ్రులుఆందోళన ,జాడ లేని అధికారులు.

  జనం సాక్షి. సైదాపూర్. మండలంలోని సోమారం గ్రామంలో నిర్మించిన మోడల్ స్కూల్ ను వరదలు చుట్టుముట్టాయి గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షానికి ఎగువ …

చేపల వేటకు వెళ్ళొద్దు

పలిమెల భారీ వర్షాల కారణంగా గోదావరి ఉధృతి పెరగడంతో పలిమెల ఎస్సై అరుణ్ మండలంలోని గోదావరి తీర ప్రాంత గ్రామాలు అయిన సర్వాయి పేట, పలిమెల, పంకెన, మొదేడు …

ఎకరాకు రూ.15 లక్షలు చెల్లించి ముంపు భూములను తీసుకోవాలి – అన్నారం బ్యాక్ వాటర్ ద్వారా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలి – ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పంపిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కు అందజేసిన కాంగ్రెస్ నాయకులు

జనంసాక్షి ,మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని చాలా గ్రామాలలో కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారం బ్యారేజి బ్యాక్ వాటర్ ద్వారా ముంపునకు గురైన రైతుల భూములను …

ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పరామర్శలు

 జనంసాక్షి ,మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వేల్పుల పోశం అనారోగ్యంతో ఉండగా మంథని ఎమ్మెల్యే దుద్దుల శ్రీధర్ బాబు అతన్ని …

అంబేద్కర్ నగర్ ను సందర్శించిన మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ

జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని అంబేడ్కర్ నగర్ ను శుక్రవారం మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ మున్సిపల్ వైస్ …

జడ్పీ చైర్మన్ పుట్ట మధు పరామర్శ

జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని పద్మశాలి వీధిలో ముస్కుల రంగారెడ్డి ఇటీవల మరణించగ వారి చిత్రపటానికి శుక్రవారం జడ్పీ చైర్మన్ పుట్ట …