కామారెడ్డి

కొండమల్లేపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీజీ జయంతి వేడుకలు

 కొండమల్లేపల్లి  అక్టోబర్ 2 జనం సాక్షి : కొండమల్లేపల్లి పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు నిర్వహించారు సత్యాగ్రహమే  ఆయుధంగా అహింసా మార్గంలో …

గుమ్మడపల్లి గ్రామంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

కొండమల్లేపల్లి అక్టోబర్ 2 కొండమల్లేపల్లి మహాత్మ గాంధీ జన్మదిన సందర్భంగా గుమ్మడవల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గాంధీ జయంతి వేడకలు నిర్వహించడమైనది. ఇట్టి సందర్బoగా సర్పంచ్ …

ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు

కొండమల్లేపల్లి అక్టోబర్ 2 జనం సాక్షి: ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం సాధించిన నాయకులలో అగ్రగన్యులు ప్రజలు గాంధీజీని మహాత్ముడని జాతిపిత అని గౌరవిస్తారు సత్యము …

వృద్ధాప్యంలో తల్లిదండ్రుల పోషణ కుమారుల దే….. జిల్లా కలెక్టర్

కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 1( జనంసాక్షి) వృద్ధాప్యంలో తల్లిదండ్రుల పోషణ బాధ్యత కుమారులదేనిని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సీనియర్ సిటిజన్ …

ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి

కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 1( జనంసాక్షి) జిల్లాలో ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని …

టీబి వ్యాధిగ్రస్తులకు పౌష్టిక ఆహారం అందజేత

కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 1( జనంసాక్షి) ప్రధాన మంత్రి టీబీ ముక్త అభియాన్ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి నియోజక వర్గ పరిధిలోని 80 మంది టి బి …

అక్టోబర్ 31 వరకు జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు…… ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి

కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 1( జనంసాక్షి) కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా శనివారం నుండి ఈ నెల 31 వరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని …

నిట్ లో 3వ ర్యాంకు సాధించిన టాక్లి విద్యార్థి 

గంగులే రిషికేషను ఘనంగా స్వాగతం పలికిన గ్రామస్తులు…   సరస్వతి పుత్రుడనీ అభినందించిన బాసర మండల ప్రజలు….   బాసర, అక్టోబర్ 01(జనంసాక్షీ) నిర్మల్ జిల్లా బాసర …

టి ఆర్ యస్ నాయకుడి ఎలక్ట్రానిక్ షాపును ప్రారంభించిన. మున్సిపల్ చైర్మన్.   కుడుములు సత్యం                       

ఎల్లారెడ్డి 01 అక్టోబర్  జనం సాక్షి నూతన ఎలక్ట్రానిక్ షాపును ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుములు సత్యనారాయణ శనివారం  రి బ్బన్ కట్ చేసి  కొబ్బరి కాయ …

పోడు భూముల సర్వే

పోడు భూముల సర్వే చేస్తున్న అధికారులు. నెన్నెల, అక్టోబర్1,(జనంసాక్షి) నేన్నెలమండలంలోని కొత్తూరు గ్రామపంచాయతీలో శనివారం పోడు భూములపై అటవీ శాఖ అధికారులు, పంచాయతీ కార్యదర్శి ఎఫ్ఆర్సి కమిటీ …