కామారెడ్డి

నిట్ లో 3వ ర్యాంకు సాధించిన టాక్లి విద్యార్థి

 గంగులే రిషికేషను ఘనంగా స్వాగతం పలికిన గ్రామస్తులు… సరస్వతి పుత్రుడనీ అభినందించిన బాసర మండల ప్రజలు…. బాసర, అక్టోబర్ 01(జనంసాక్షీ) నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రమైన …

లింగంపల్లి కలాన్లో వాటర్ ప్లాంటేషన్ ప్రారంభంచిన

ప్రముఖ శ్రస్రా వేత్త పైడీ ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట్:01 అక్టోబర్ జనం సాక్షి -మండలంలోని లింగంపల్లి కలాన్ గ్రామంలో వాటర్ ప్లాంటేషన్ను ప్రముఖ శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి రిబ్బన్ …

నాగిరెడ్డిపేటలో ఘనంగా బతుకమ్మ పండగ

నాగిరెడ్డిపేట్:01 అక్టోబర్ జనం సాక్షి -మండల కేంద్రంతో పాటు జలాల్పూర్ మరియు వివిధ గ్రామాల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.మహిళలు బతుకమ్మను రంగురంగుల పువ్వులతో అలంకరించి నూతన …

500 మంది యువకులతో నూతన బూత్ లెవల్ కమిటీలు ఎన్నిక

– విద్వేష రాజకీయాలను చేస్తున్న బీజేపీ,తెరాస పాలనను అంతం చేయడానికి యువతలో చైతన్యం తేవడానికే యూత్ జోడో బూత్ జోడో. – ఊరూరా బూత్ లెవల్ కార్యక్రమాలు …

మీనా మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు

మిర్యాలగూడ, జనం సాక్షి : మిర్యాలగూడ పట్టణంలోని రామచంద్రం గూడెంలో గల మీనా మహిళ ఇంజనీరింగ్ కళాశాల నందు శనివారం బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అధిక …

తాడ్వాయి గణపవరం వరద ప్రాంతాలను పరిశీలించిన అధికారులు

మునగాల, అక్టోబర్ 01(జనంసాక్షి): ఇటివల కురుస్తున్న భారీ వర్షాలకు జలమయమైన తాడ్వాయి గురప్పవాగు, గణపవరం బ్రిడ్జిలను శనివారం కోదాడ ఆర్డిఓ కిశోర్ కుమార్ పరిశీలించారు. అనంతరం తాడ్వాయి …

సభ్యత్వ నమోదుకు కృషిచేసిన ప్రతి కార్యకర్తను గుర్తిస్తాం మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్

మోమిన్ పేట అక్టోబర్ 1 జనం సాక్షి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదుకు కృషిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ …

ఎల్లారెడ్డి లో ఘనంగా అట్లా బతుకమ్మ సంబరాలు

ఎల్లారెడ్డి 01 అక్టోబర్ జనం సాక్షి పట్టణంలోని  రాజ రాజేశ్వరి ఆలయం . హనుమాన్ ఆలయం. గౌడ్ కాలనీ  సతెల్లి బెస్ కల్యాణి బేస్  ముద్ రాజ్ …

సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు షురూ…

పర్యావేక్షించిన సర్పంచ్ బట్టు శ్రీను,ఎస్సై లు రమేష్ బాబు, తిరుపతి కేసముద్రం అక్టోబర్ 1 జనం సాక్షి / కేసముద్రం మండల కేంద్రంలో ఈనెల 3,5 తేదీలలో …

ఎస్సి లకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

జహీరాబాద్ అక్టోబర్ 1 (జనంసాక్షి ) తెలంగాణ లో ఎస్సి లకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలి అని మాదిగ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రామచందర్ …