కామారెడ్డి

ధరణి సమస్యలు పరిష్కరించాలని జుక్కల్ లో బిజెపి ధర్నా

జుక్కల్, సెప్టెంబరు 28, (జనంసాక్షి), కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో బుదవారం బిజెపి నాయకులు మోకాళ్ళ పై నిలబడి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. ధర్నా చేశారు.ఈ …

70 లక్షల 41వేల అంచనా బడ్జెట్ ఆమోదం

కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్28 జనంసాక్షి;; కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట విండో మహాజన సభ 70 లక్షల 41 వేల అంచనా బడ్జెట్ ను ముత్యంపెట …

యాదవుల మధ్య చిచ్చు పెట్టవద్దు – విచ్ఛిన్నమే లక్ష్యంగా పనిచేస్తున్నారు

డోర్నకల్ సెప్టెంబర్ 28 జనం సాక్షి ఐక్యమత్యానికి మారుపేరైన యాదవులను చిచ్చు పెట్టి విచ్ఛిన్నం చేసి తమ పబ్బం గడుపుకోవాలని కొందరు స్వార్థపరులు ప్రయత్నిస్తున్నారని యాదవ సంఘ …

*ఆకస్మాత్తుగా అంగన్వాడీ సెంటర్ల తనిఖీ చేసిన సర్పంచ్ పద్మారాజేశ్వర్*

కమ్మర్పల్లి29సెప్టెంబర్(జనంసాక్షి) కమ్మర్పల్లి మండలంలోని హాసకొత్తూర్ గ్రామములో బుధవారం రోజున గ్రామ పంచాయతీ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన గృహ నిర్మాణాల పర్మిషన్, పారిశుద్ధ్యం,మంచినీటి సరఫరా,వీధి …

మద్నూర్ లో కేంద్రీయవిద్యాలయం ప్రారంభించాలని రిలే దీక్ష

జుక్కల్, సెప్టెంబర్ 28,(జనంసాక్షి), కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో కేంద్రీయ విద్యాలయం ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని కోరుతూ మద్నూర్ గ్రామప్రజలు యువకులు బుదవారం రిలేనిరహరదీక్ష ప్రారంభించారు.ఈ …

నవదుర్గ దుర్గామాత ఆధ్వర్యంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు-

  అయిదవ రోజు అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనం   ముప్కాల్ మండల కేంద్రంలోని నవదుర్గ దుర్గామాత అసోసియేషన్ ఆధ్వర్యంలో అమ్మవారి సన్నిధిలో శరన్నవరాత్రి మహోత్సవాలు …

మిత్రబృందం ఆధ్వర్యంలో బియ్యం అందజేత

బయ్యారం,సెప్టెంబర్28(జనంసాక్షి): బయ్యారం మండలం ఇర్సులాపురం గ్రామంలో నిమ్మల వెంకన్న అనే నిరుపేద కుటుంబానికి చెందిన వారి ఇంట్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయ్యి  మూడు రోజుల క్రితం …

అన్నపూర్ణ దేవి అవతారంలో భక్తులకు దర్శనం

నల్లబెల్లి సెప్టెంబర్ 28 ( జనం సాక్షి):  మండలంలోని నారక్క పేట గ్రామంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దేవిశరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మూడవ రోజు …

భగత్ సింగ్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన పీడిఎస్యూ నాయకులు దేవేందర్

*భగత్ సింగ్  జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన పీడిఎస్యూ నాయకులు దేవేందర్* బయ్యారం,సెప్టెంబర్28(జనంసాక్షి): మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం వాసవి డిగ్రీ కళాశాల లో కామ్రేడ్ భగత్ …

అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యుడి అరెస్ట్

50కిలోమీటర్లు రెండున్నర గంటలు దొంగలను వెంబడించి పట్టుకున్న పోలీసులు కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి జుక్కల్, సెప్టెంబరు 27, (జనంసాక్షి), కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద …