కామారెడ్డి

మండల స్థాయి బాలల పరిరక్షణ కమిటీ

గాంధారి జనంసాక్షి సెప్టెంబర్ 29  కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లోని సమగ్ర బాలల పరిరక్షణ కమిటీ  గురువారం మండల స్థాయి అధికారులతో నిర్వహించడం జరిగింది ఈ …

అక్రమంగా బోర్ వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు, ఎస్పీకి ఫిర్యాదు..

ఊరుకొండ, సెప్టెంబర్ 28 (జనంసాక్షి): ఊరుకొండ మండల కేంద్రంలోని రాచాలపల్లి గేట్ సమీపంలో గల సర్వేనెంబర్ 221/E/1/1/1 లో తనకు సంబంధించిన 2-30 ఎకరాల భూమిలో ఊరుకొండ …

ఆర్యవేశ్య అధ్యక్షుడు సుదర్శన్ గుప్త ఆధ్వర్యంలో ఘనంగా సహస్ర చండి యాగం

ఎల్లారెడ్డి 28 సెప్టెంబర్ జనం సాక్షి ఎల్లారెడ్డి పట్టణ కేంద్రం లో నవరాత్రుల ఉచ్చావాల సందర్భ గా మంగళా వారం వైశ్య భవన్ లో ఆర్య వైశ్య …

బాధిత కుటుంబాలను పరామర్శించిన శ్రీ గౌరవ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి

దోమ సెప్టెంబర్ 28(జనం సాక్షి) వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూరు గ్రామంలో ఇటీవల ప్రమాదవశత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించిన విద్యార్థిని నందిని తల్లిదండ్రులను నర్సమ్మ …

వాడి వేడిగా సర్వసభ్య సహకార సంఘం సమావేశం

సి ఓ ఇష్టారాజ్యం విహార యాత్రలకు ఒకరికి బదులు ఒకరు వెళ్లడం సహకార సంఘం నిధులు దుర్వినియోగం సభ్యుల ఆగ్రహం శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 28 …

ముల్కనూర్ సొసైటీ బాధ్యతలు నుండి తప్పుకొని రాజకీయం చేయాలి.. సభ్యుడు లక్కిరెడ్డి తిరుపతిరెడ్డి..

భీమదేవరపల్లి మండలం సెప్టెంబర్ (28) జనంసాక్షి న్యూస్ ముల్కనూర్ సొసైటీ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి సొసైటీ బాధ్యతలు నుంచి తప్పుకున్నాకే రాజకీయ పార్టీలలో తిరగాలని సభ్యుడు లక్కిరెడ్డి …

కేంద్రంలో అధికారంలో ఉండి భిక్షాటన నా నవ్విపోదురు గాక నాకేమి సిగ్గు

మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్ శివ్వంపేట సెప్టెంబర్ 28 జనంసాక్షి : కేంద్రంలో అధికారంలో ఉండి ఒక్క అభివృద్ది పనికి కూడా నిధులు తీసుకురాలేని బీజేపి …

ఐఐటీలో సీటు సాధించిన విద్యార్థులకు

కేసముద్రం సెప్టెంబర్ 28 జనం సాక్షి / మండలంలోని శ్రీ వివేకవర్ధిని హై స్కూల్ పూర్వ విద్యార్థులైన దారావత్ బాలాజీ,భూక్య మహేష్ లు ఐఐటి ఫలితాలలో అత్యుత్తమ …

11 వార్డు లో బతుకమ్మ, ఆసరా పింఛన్ కార్డ్ ల పంపిణీ

మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజురా సత్యం ఖానాపూర్ రూరల్ 28 సెప్టెంబర్ (జనం సాక్షి): ఖానాపూర్ మున్సిపాలిటీ లోని పదకొండవ వార్డు లో బుధవారం రాజీవ్ నగర్ …

పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం… జెడ్పి వైస్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి

బచ్చన్నపేట సెప్టెంబర్ 28 (జనం సాక్షి) గర్భిణీ స్త్రీలకు. బాలింతలకు. పిల్లలకు. అంగన్వాడి కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందించడమే తెలంగాణ ప్రభుత్వం యొక్క లక్ష్యమని జనగామ జడ్పీ …