కామారెడ్డి

మద్దేల్లి గ్రామానికి 15 లక్షల సిసి రోడ్డు మంజూరు నిర్మాణ పనులను ప్రారంభించిన తెరాస నాయకులు

_గాంధారి జనంసాక్షి సెప్టెంబర్ 27  కామారెడ్డి జిల్లా గాంధారి మండలం ముద్దెల్లి గ్రామానికి రూ.15 లక్షల సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక సర్పంచ్ పిట్ల కళావతి-లక్ష్మణ్ …

తెలంగాణ పోరాట యోధుడి జయంతి వేడుకలు-ఆచార్య కొండ లక్ష్మణ్

గాంధారి జనంసాక్షి సెప్టెంబర్ 27 కామారెడ్డి  జిల్లా గాంధారి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ …

దోమ లో బతుకమ్మ చీరల పంపిణి

దోమ సెప్టెంబర్ 26(జనం సాక్షి) దోమ గ్రామపంచాయతి లో బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమం ప్రారంభం చేసారు ఈ కార్యక్రమం లో సర్పంచ్ కె రాజిరెడ్డి ఎంపీటీసీ …

నర్సంపేట జాలుబంధం కాలువ కబ్జాపై కలెక్టర్ కి ఫిర్యాదు

జనం సాక్షి: నర్సంపేట నర్సంపేట పట్టణంలోని నేషనల్ హైవే 365 సర్వాపురంకు ఆనుకొని ఉన్న పాకాల చెరువు ఆయకట్టు జాలుబంధం కాలువను కొందరు అధికార పార్టీ ముఖ్య …

బతుకమ్మ సంబరాలకు ఏర్పాట్లు

నర్సాపూర్. సెప్టెంబర్, 26 , ( జనం సాక్షి ) బతుకమ్మ సంబరాలను పురస్కరించుకుని నర్సాపూర్ పట్టణము ఏర్పాటు ప్రారంభమ య్యాయి. రెండవ వార్డు లో మైదానాలను …

దేవరకొండ పట్టణంలో ఘనంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ట

కొండమల్లేపల్లి (జనంసాక్షి ): సెప్టెంబర్ 26 వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ఈరోజు అంగరంగ వైభవంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు ఉదయం నాలుగు గంటలకు అమ్మవారి …

షబ్బీర్ కు ఇచ్చిన ఈ డి నోటీసులను వెనక్కి తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కార్యదర్శి అబ్రబోయిన స్వామి డిమాండ్…

కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్26 (జనంసాక్షి); మాజీ మంత్రి షబ్బీర్ అలీ కి ఈడి నోటీసులు ఇవ్వడం హేయమైన చర్య అని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి అబ్రబోయిన …

భూమి కొసం భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం రజాకార్లకు ఎదురు తిరిగి పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ..

బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్26 (జనంసాక్షి); భూమి కొసం భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం రజాకార్లకు …

మతుసంఘం గండిపేట్ గ్రామాలలో ఆసరా పెన్షన్ అందజేత ఎమ్మెల్యే జాజాల సురేందర్

గాంధారి జనంసాక్షి సెప్టెంబర్ 26 కామారెడ్డి జిల్లా గాంధారి  మండలం మతూ సంగం గ్రామంలో మతు సంగం, పేట్ సంగం, కాయితి తాండ, గుడివెనుక తాండ, పర్మల్ల …

3 వ రోజు నిరాహార దిక్ష విరమింపజేసిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణా తార…

కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్26 (జనంసాక్షి); ధరణి వస్తె రైతుల సమస్యలు పోతాయన్నారు కాని కొత్త సమస్యలు వచ్చాయి,ప్రజా ప్రతినిధుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగి పని కాక …