కామారెడ్డి

వక్ఫ్ బోర్డు బాధితులంతా సంఘటితంగా ఉద్యమించాలి

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ పిలుపు బాధితులు చేసే ఒకరోజు దీక్షకు వస్తానని సంజయ్ హామీ మేడిపల్లి – జనంసాక్షి వక్ఫ్ బోర్డు …

పోడు సమస్యలపై అటవీ అధికారులతో సమీక్ష…

కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్21 (జనంసాక్షి); కామారెడ్డి కలెక్టర్ వద్ద బుధవారం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి జిల్లా కలెక్టర్ జితేష్ వి …

అటవీ హక్కుల చట్టాన్ని పక్కన పెట్టి పోడు భూములకు పట్టాలెలా యిస్తారు?

సిపిఐ (ఎంఎల్ ) జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య కేసముద్రం సెప్టెంబర్ 21 జనం సాక్షి / అటవీ హక్కుల చట్టాన్ని యధావిధిగా అమలు చేయకుండా మంత్రులు, …

*అంబేద్కర్ ఆశయాలను సిద్ధాంతాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలి.

 చిట్యాల సెప్టెంబర్ 21(జనంసాక్షి) భారత రాజ్యాంగ రచయిత బాబా సాహేబ్ అంబేద్కర్ ఆశయాలను, సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకుని గ్రామాలలోని యువత ముందుకు రావాలని అంబేద్కర్ యువజన సంఘం …

లొంగన్ లో ఆసరా గుర్తింపు కార్డుల పంపిణీ

జుక్కల్, సెప్టెంబర్ 21, (జనంసాక్షి) , కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని లొంగన్ గ్రామంలో బుధవారం ఆసరాపాత లబ్ధిదారులకు ఆసరాపించన్ గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో …

*** పేదింటి ఆడపడుచులకు కల్యాణలక్ష్మి,షాదీ ముబారక్‌లు వరాలు **

*వలిగొండ జనం సాక్షి న్యూస్ సెప్టెంబర్ 21 … పేదింటి ఆడపడుచులకు కల్యాణలక్ష్మీ,షాదీ ముబారక్ పథకాలు ఒక వరమని భువనగిరి శాసన సభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి …

టిపిసిసి డెలిగేట్ సభ్యులుగా వెంకటరామిరెడ్డి, కూనీపూర్ రాజారెడ్డి.

బాన్సువాడ, సెప్టెంబర్ 21 (జనంసాక్షి): బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన అడ్వకేట్ వెంకటరామిరెడ్డి, కూనిపూర్ రాజారెడ్డి లను టిపిసిసి డెలిగేట్ సభ్యులుగా మంగళవారం రోజున నియామకమయ్యారు. ఈ సందర్భంగా …

అనారోగ్యంతో ఉన్న సర్పంచ్లను పరామర్శించిన సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు

అశ్వరావుపేట సెప్టెంబర్ 21( జనం సాక్షి ) మండలంలోని పలు రకాల వ్యాధులతో బాధపడుతున్న సర్పంచులను వారిని సర్పంచుల సంఘం అధ్యక్షుడు నారం రాజశేఖర్ పరామర్శించారు. మండలంలోని …

అంగన్వాడి పోషకాహార స్టాల్ బాగుంది

 తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 21:: అంగన్వాడి గా ద్వారా పిల్లలకు సరఫరా అయ్యే పోషకాహారం చాలా బాగుందని ఎంపీపీ పురం నవనీత రవి పేర్కొన్నారు మండల …

శ్రీ వరసిద్ధి వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక

తొర్రూరు 21 సెప్టెంబర్ (జనంసాక్షి ) డివిజన్ కేంద్రంలోని స్థానిక టీచర్స్ కాలనీలో శ్రీ వరసిద్ధి వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ నూతన కమిటీని లైన్స్ క్లబ్ భవనంలో …