కామారెడ్డి

ఈ రోడ్డు ప్రయాణం ప్రమాదాలకు నిలయం

అధికారులు తొందరగా రోడ్డు నిర్మాణం చేయ్యాలి ఎంపిపి మాధవి బాల్ రాజ్ గౌడ్ ఎల్లారెడ్డి 20 సెప్టెంబర్ జనం సాక్షి ఎల్లారెడ్డి మండలంలోని శివనగర్ గేట్ నుండి …

ఎస్సీ కమిటీ హాల్ భూమి పూజ

జుక్కల్ సెప్టెంబర్ 20,( జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం సవరగావ్ లోమంగళవారం ఎస్సీ కమిటీ హాల్ కు ఆ గ్రామ సర్పంచ్ కిషన్ పవర్ భూమి …

టి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు రాచయ్య స్వామి ని పరామర్శించిన ఎమ్మెల్యే

ఝరాసంగం సెప్టెంబర్ 20 జనం సాక్షి మండల టిఆర్ఎస్ అధ్యక్షులు రాచయ్య స్వామి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని …

ఆత్మీయ నాయకుని జన్మదిన వేడుకలు…

కేసముద్రం సెప్టెంబర్ 20 జనం సాక్షి / మంగళవారం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు,దన్నసరి సొసైటీ వైస్ చైర్మన్ అల్లం నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు …

ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలి…

 కలెక్టర్ సి హెచ్ శివ లింగయ్య…. జనగామ కలెక్టరేట్ సెప్టెంబర్ 20(జనం సాక్షి):దేవాదాల ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య ఆదేశించారు.మంగళవారం కలెక్టర్ …

చిల్లరా రాజకీయాలు మానుకో పుట్ట మధు

జిల్లా కాంగ్రేస్ ఉపాధ్యక్షుడు,దుర్గయ్య. మహాదేవపూర్. సెప్టెంబర్20 (జనంసాక్షి) కసాయిమనిషికి నిర్వచనం పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు నే అని జిల్లా కాంగ్రేస్ పార్టీ ఉపాధ్యక్షుడు మంచినీళ్ల …

కామారెడ్డి జిల్లా రైస్ మిల్లర్ల అధ్యక్షుడిగా కంచర్ల లింగం గుప్త

ఎల్లారెడ్డి  19 సెప్టెంబర్  జనం సాక్షి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన కంచర్ల లింగం గుప్త ప్రముఖ వ్యాపార వేత్త కామారెడ్డి జిల్లా రైస్ మిల్లర్ల …

కవి సంతోష్ కుమార్ కు ఘన సన్మానం!

ఎల్లారెడ్డి 19 సెప్టెంబర్ (జనంసాక్షి) జాతీయ సమైక్యతా వత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుడు గా పనిచేస్తున్న …

పండుగ పూట పస్తులు లేనా….?

ఉపాధి కూలీల పెండింగ్ వేతనాలు చెల్లించాలి ** వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రాయకంటి శ్రీనివాస్ మానకొండూరు, ఆర్.సి, సెప్టెంబరు 20( జనం సాక్షి)   …

*రేపాల పిహెచ్సి అభివృద్ధికి నిధులు మంజూరు పట్ల హర్షం వ్యక్తం*

మునగాల, సెప్టెంబర్ 20(జనంసాక్షి): రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందని తెరాస మునగాల మండల పార్టీ అధ్యక్షుడు తొగరు రమేష్ అన్నారు. మండల …