కామారెడ్డి

బ్యాంకు లింకేజీ రుణాలలో కామారెడ్డి జిల్లా రెండవ స్థానంలో ఉంది ..

జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్23 (జనంసాక్షి); బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వడంలో కామారెడ్డి జిల్లా రెండవ స్థానంలో ఉందని …

ఎంపీపీ కుమారుడి జన్మదినం సందర్భంగా నోట్ పుస్తకాల పంపిణీ

బజార్ హత్నూర్ (జనం సాక్షి ) : మండలంలోని మాంజిరాం తండా గ్రామంలోని అంగన్వాడి పాఠశాల ప్రాథమిక పాఠశాలలో ఎంపీపీ అజాడే జయశ్రీ కేవల్ సింగ్ కుమారుడు …

“పాఠశాల పరిశీలన,

పెన్ పహాడ్ సెప్టెంబర్ 22 (జనం సాక్షి) : మండల పరిధిలోని దుపహాడ్ గ్రామం లో ప్రాథమిక పాఠశాలలో ఎఫ్ ఎల్ ఎన్, మండల నోడల్ అధికారి …

ఆది పరామర్శ

జనం సాక్షి కథలాపూర్ కథలాపూర్ మండలంలోని కలికోట, సిరికొండ, దూలూరు గ్రామాలలో కుటుంబాలని కాంగ్రెస్ పీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ గురువారం పరామర్శించారు. కలికోటలో ఇటీవల రోడ్డు …

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్

రుద్రంగి సెప్టెంబర్ 22 (జనం సాక్షి) రుద్రంగి మండలకేంద్రంనికి చెందిన ధర్నా గంగమల్లయ్య అనే రైతు పంట చేనులో గొర్లను మేపుతున్న క్రమంలో పాము కాటుకు గురై …

వాహనాల తనిఖీ చేసిన ఏర్గట్ల ఎస్సై కోరిడే రాజు

 ఏర్గట్ల సెప్టెంబర్ 22( జనంసాక్షి ): నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండల కేంద్రంలో గురువారం రోజున 25 వాహనాలు తనిఖీ చేయగా వాటిలో పది వాహనాలకు సరైన …

*మై హోం కు శక్తి పరిరక్షణ యూనిట్ గా అవార్డ్

మేళ్లచెరువు మండలం( జనం సాక్షి న్యూస్ *) స్థానిక మై హోం సిమెంట్ పరిశ్రమ కి  శక్తి పరిరక్షణ సామర్థ్యం గల  యూనిట్ గా అవార్డ్ వరించింది.  …

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మూడో ఆవిర్భావ దినోత్సవ సదస్సు పోస్టర్ ఆవిష్కరణ రాజ్యసభ సభ్యులు ఆర్ కిష్టయ్య

శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 22 కరీంనగర్ లో జరిగే బీసీ సంఘం మీటింగ్ వచ్చిన రాజ్యసభ సభ్యుడు ఆర్ కిష్టయ్య ఈనెల 30న జరిగే తెలంగాణ …

*స్వార్థ ప్రయోజనాలకే ఎన్ హెచ్ 563 అలైన్ మెంట్ మార్పు*..

ఎల్కతుర్తి మండలం జనం సాక్షి  22/09/2022 ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తమ స్వార్థ ప్రయోజనాల కోసం కరీంనగర్* *లోని ప్రతిమ కాలేజ్ వద్ద …

మండలంలో నేడె రచ్చబండ

రామారెడ్డి  సెప్టెంబర్  22   జనంసాక్షీ.  : రామారెడ్డి మండలంలో ఎల్లారెడ్డి కాంగ్రెస్ కో-ఆర్డినేటర్  వడ్డెపల్లి శుభాష్ రెడ్డి ఆద్వర్యంలో శుక్రవారం  మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో …