కామారెడ్డి

పదోన్నతులు -బదిలీలు షెడ్యూల్ విడుదల చేయాలి

టీపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్ రామారెడ్డి     ఆగస్టు 26  జనంసాక్షీ  : పాఠశాలలకు గ్రాంట్ వెంటనే విడుదల చేయాలని టీపీటీఎఫ్  జిల్లా కార్యదర్శి అనిల్ …

పదోన్నతులు -బదిలీలు షెడ్యూల్ విడుదల చేయాలి

టీపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్ రామారెడ్డి     ఆగస్టు 25   జనంసాక్షీ  : పాఠశాలలకు గ్రాంట్ వెంటనే విడుదల చేయాలని టీపీటీఎఫ్  జిల్లా కార్యదర్శి అనిల్ …

రైతులకు పీఎం కిషాన్ రావాలంటే ఈకేవైసి తప్పనిసరి

-ఏఓ హరీష్ కుమార్ రామారెడ్డి   ఆగస్టు  26  జనంసాక్షీ : రైతులకు పీఎం కిషాన్ రావాలంటే ఈకేవైసి తప్పనిసరని ఏఓ హరీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. …

“రానున్నది రామరాజ్యమే – బిజెపి నేత బొబ్బనవతారెడ్డి”

:శేరిలింగంప‌ల్లి, ఆగస్టు 25( జనంసాక్షి): రాష్ట్రంలో ఎవరు ఎన్ని కుట్రలు చేసినా,ఎన్ని మత విద్వేషాలు రెచ్చగొట్టినా భారతీయ జనతా పార్టీ వెనకడుగు వేసేదిలేదని, రానున్న ఎన్నికల్లో భారతీయ …

రెండు పడకల ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన సర్పంచ్

జుక్కల్ ,ఆగస్టు25,జనంసాక్షి, కామారెడ్డి జిల్లా పెద్దకొడపగల్ మండల కేంద్రంలో నిర్మిస్తున్న రెండుపడకల ఇళ్లను స్థానిక సర్పంచ్ తిరుమల్ రెడ్డి,సింగిల్ విండో చైర్మన్ హన్మంత్ రెడ్డిలు గురువారం పరిశీలించారు. …

నేమ్లీ ప్రధానోపాధ్యాయుడూ పై వెంటనే చర్యలు తీసుకోవాలి.

ఇలాంటి సంఘాటనలు పునావృతం కాకుండా చూడాలి. (ఎం.ఆర్.ఓ) కి వినతిపత్రం అందజేత. (ఏ.ఐ.ఎస్.బీ) జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ డిమాండ్. నసుర్లబాద్ మండల పరిధిలోని నెమలి …

త్రిబుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థి భవానీని సన్మానించిన రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల ఎల్లేష్

జగదేవ్ పూర్, ఆగస్టు 23 జనం సాక్షి : జగదేవ్ పూర్ మండలం మునిగడప గ్రామంలో త్రిబుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థి  దూలిమిట్ట భవానీని జగదేవ్ పూర్ …

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన స్పీకర్ పోచారం.

నస్రుల్లాబాద్ మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త దొంతి శంకర్ శుక్రవారం గుండె పోటుతో మరణించగా బుధవారం రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి  …

మండల కేంద్రంలో 6వ రోజు కి చేరిన రిలే నిరహార దీక్ష

– సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు చందా సంతోష్.. బూర్గంపహాడ్ ఆగష్ట్24 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో 6వ రోజు కి …

ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక.

గాంధారి జనంసాక్షి ఆగస్టు 18   కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అనే మాట అక్షర సత్యం చేసిన  డాక్టర్  రామ్ సింగ్ సాధ్యమైందని అనడంలో అతిశయోక్తి …