కామారెడ్డి

పడమటి తండాను సందర్శించిన ఇంజనీర్ అధికారులు

కేసముద్రం ఆగస్టు 29 జనం సాక్షి / తౌర్య తండ గ్రామ పంచాయతీ పరిధిలోని పడమటి తండాకు చెందిన రైతులు తమ వ్యవసాయ బావుల దగ్గరికి వెళ్ళాలంటే …

వీఆర్ఏల నిరవధిక సమ్మె నేటికీ 36వ రోజు కావడంతో ఎమ్మెల్యేకి వినతి పత్రం అందజేయడం జరిగింది

, గాంధారి జనంసాక్షి ఆగస్టు 29 వీఆర్ఏల నిరవధిక సమ్మె సోమవారం నాటికి 36వ రోజు ఉదయంతో  గాంధారి మండలానికి విచ్చేసిన ఎల్లారెడ్డి శాసనసభ్యులు జాజాల సురేందర్ …

కృష్ణవేణి పాఠశాలలో ఘనంగా గిడుగు వెంకట రామమూర్తి జయంతి వేడుకరుద్రంగి

రుద్రంగి ఆగస్టు 29 (జనం సాక్షి); రుద్రంగి మండల కేంద్రంలో గల కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యంది సోమవారం గిడుగు వెంకట రామమూర్తి జయంతి వేడుకలు సందర్భంగా …

ఐక్యమత్యమే మహాబలం.

జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్. జనం సాక్షి ఉట్నూర్. ఉట్నూర్ మండల కేంద్రంలోని కొమ్ముగూడ గ్రామ ప్రజలు ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ జిల్లా జడ్పీ …

అక్రమ అరెస్టులపై ఆగ్రహం..

  యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేసీఆర్ ఫ్లెక్సీ దగ్ధం. రాజన్న సిరిసిల్ల , ఆగస్టు 29, (జనం సాక్షి). మధ్యమనేరు నిర్వసితుల సమస్యలపై ఆందోళనకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ …

ప్రజల కన్నీళ్లు సాక్షిగా హరీష్ అంతక్రియలు

జనం సాక్షి,శంకరపట్నం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంబాలపూరు గ్రామంలో ఆదివారం ముంజ హరీష్ అంతక్రియలు ప్రజల కన్నీళ్ళ సాక్షిగా జరిగాయి ఈనెల 26న పెద్దపెల్లి జిల్లాలో …

మురికి కాల్వ ల నిర్మాణానికి ప్రారంభోత్సవం చేసిన మున్సిపల్ చైర్మన్ సత్యం.

ఎల్లారెడ్డి  28 ఆగస్ట్  (జనం సాక్షి)      ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డులో నూతన డ్రైనేజీ నిర్మాణానికి ఆదివారం. మునీస్ పల్  చెర్ మెన్  …

ఎం కె కన్వెన్షన్ ను పరిశీలించిన మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య

కేసముద్రం ఆగస్టు 28 జనం సాక్షి /మున్నూరు కాపు సంక్షేమ సంఘం కేసముద్రం మండల శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఎంకే కన్వెన్షన్ ను ఆదివారం మున్నూరు కాపు …

ఎంపీ పర్వేజ్ శర్మ బేషరతుగా క్షమాపణ చెప్పాలి

తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఐలేష్ కుమార్ కేసముద్రం ఆగస్టు 28 జనం సాక్షి /  ఆదివారం రోజున తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం …

కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష

జిల్లా వ్యాప్తంగా ప్రశాంతం పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పి రమణ కుమార్ 17,157 మంది పరీక్షకు హాజరుకాగా, 1294 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. జనం …