కామారెడ్డి

ఇనుగుర్తి లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం…

పాఠశాలకు 70 వేల రూపాయల వస్తువుల బహుకరణ. కేసముద్రం ఆగస్టు 28 జనం సాక్షి / మండలంలోని ఇనుగుర్తి గ్రామంలో జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో 1997 -1998 పదవ …

బహిరంగ సభకు బయలుదేరిన మండల బిజెపి శ్రేణులు

కేసముద్రం ఆగస్టు 27 జనం సాక్షి /బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కొనసాగిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా నేడు వరంగల్లో నిర్వహిస్తున్న బహిరంగ …

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని 29 న చలో కలెక్టరేట్

జహీరాబాద్ ఆగస్టు 27 (జనంసాక్షి)విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని సంగారెడ్డిలో 23 ప్రారంభమైన అధ్యయన  జీపు జాత శనివారం జహీరాబాద్ పట్టణంలో ముగింపు సభ నిర్వహించడం జరిగింది. ఈ …

ఎమ్మెల్యే పాదయాత్ర.

మల్కాజిగిరి.జనంసాక్షి.ఆగస్టు27. నియోజకవర్గంలోని 9 డివిజన్ లలో మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. శనివారం నేరెడ్ మెట్ డివిజన్ లోని వివేకానంద …

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హరితహారం లో భాగంగా పూల మొక్కలు నాటే కార్యక్రమం

కేసముద్రం ఆగస్టు 27 జనం సాక్షి / శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్,జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సమ్మెట …

ప్రభుత్వం వెంటనే దిగి రావాలి లేదంటే అసెంబ్లీ ముట్టడిస్తాం..

  వీఆర్ఏ జేఏసీ జిల్లా చైర్మన్ బెజ్జం భరత్ కుమార్   కేసముద్రం ఆగస్టు 26 జనం సాక్షి / గత 33 రోజులగా తాము చేస్తున్న …

బయ్యారం చేరుకున్న ఎస్ఎఫ్ఐ సంఘర్షణ సైకిల్ యాత్ర

బయ్యారం, ఆగష్టు26(జనంసాక్షి): విద్యారంగ పరిరక్షణ లక్ష్యంగా కొనసాగుతున్న సైకిల్ యాత్ర శుక్రవారం రాత్రి బయ్యారం మండలానికి చేరుకున్న సందర్బంగా ఎస్ఎఫ్ఐ నేతలు నినాదాలతో స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో …

పేద విద్యార్థినిలకు ఉపకార వేతనాల పంపిణీ.

  – రోటరీ క్లబ్ ఆఫ్ ఇన్ భద్ర వారి ఆధ్వర్యంలో… బూర్గంపహాడ్ ఆగష్టు 26 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక ఐటీసీ …

గణేష్ ఉత్సవాల శాంతియతంగా జరపాలి-సీఐ రామన్

గాంధారి జనంసాక్షి ఆగస్టు 26  కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో వివిధ గ్రామాలలో  గణేష్ ఉత్సవాలు అందరూ శాంతియుతంగా జరుపుకోవాలని సీఐ రామన్  సూచించారు ఇందులో భాగంగా …

పెద్ద ఏడ్గి లో పంటలను పరిశీలించిన ఏడీఏ

జుక్కల్, ఆగస్టు26,జనంసాక్షి, కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పెద్ద ఏడ్గి గ్రామ శివారులో శుక్రవారం బిచ్కుంద వ్యవసాయ సహాయ సంచాలకులు నూతన్ కుమార్ పత్తి, సోయా పంటలను …