కామారెడ్డి డి.ఎస్.పి సోమనాథ్ జనంసాక్షి రాజంపేట్ మండల కేంద్రంలో శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవాలని కామారెడ్డి డిఎస్పి సోమనాథ్ అన్నారు. మండల కేంద్రంలోని …
బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణ శంకరపట్నం,ఆగస్టు 29( జనం సాక్షి ). రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ లో ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్,రామగుండం ఎమ్మెల్యే …
అల్లాదుర్గం జనంసాక్షి ఆగష్టు 29: సీఎం సహాయనిధి నిరుపేదలకు వరంలాంటిదని మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పళ్ళెగడ్డ నర్సింలు అన్నారు. మండలంలోని బహిరన్ దిబ్బ గ్రామానికి చెందిన …
జూలూరుపాడు, ఆగష్టు 29, జనంసాక్షి: తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు నూతనంగా మంజూరు చేసిన పెన్షన్లను వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ చేతులు …
, గాంధారి జనంసాక్షి ఆగస్టు 29 వీఆర్ఏల నిరవధిక సమ్మె సోమవారం నాటికి 36వ రోజు ఉదయంతో గాంధారి మండలానికి విచ్చేసిన ఎల్లారెడ్డి శాసనసభ్యులు జాజాల సురేందర్ …
జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్. జనం సాక్షి ఉట్నూర్. ఉట్నూర్ మండల కేంద్రంలోని కొమ్ముగూడ గ్రామ ప్రజలు ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ జిల్లా జడ్పీ …
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేసీఆర్ ఫ్లెక్సీ దగ్ధం. రాజన్న సిరిసిల్ల , ఆగస్టు 29, (జనం సాక్షి). మధ్యమనేరు నిర్వసితుల సమస్యలపై ఆందోళనకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ …