జుక్కల్, జూలై20,జనంసాక్షి, పాలు, బియ్యం పైన కేంద్ర ప్రభుత్వ జిఎస్టీ పెంచినందుకు నిరసనగా కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో టిఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం …
కరస్పాండెంట్ బక్క ప్రవీణ్ కుమార్ జనగామ(జనం సాక్షి) జూలై20: ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్ లో తెలంగాణ ప్రభుత్వం విద్య శాఖ ద్వారా అందించిన పాఠ్య పుస్తకాలను ప్రైమరీ …
గాంధారి జనంసాక్షి జులై గాంధారి మండల కేంద్రంలో ఏల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి గౌరవ శ్రీ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి స్వచ్చంధ సేవా సంస్థ …
జనగామ (జనం సాక్షి )జూలై19:జనగామ జిల్లా కేంద్రంలోని రెండో వార్డులో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చైర్ పర్సన్ …
బాన్సువాడ, జనంసాక్షి (జులై18): మండలంలోని ఇబ్రహీంపేట గ్రామంలో మత్స్య పారిశ్రామిక సంఘ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం జిల్లా మత్స్య కార్మిక సహకార అధికారి ఆధ్వర్యంలో నూతన పాలకవర్గాన్ని …
కామారెడ్డి,జూలై18(జనంసాక్షి): బాన్సువాడ మండలం తిర్మలాపూర్ గ్రామంలో పిడుగుపడి యువతి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మ్యాడ శ్రీనివాస్ ఆదివారం మధ్యాహ్నం తన కూతుళ్లు శివాని(21), …
గాంధారి జనంసాక్షి కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లోని రామ్లక్ష్మణ్ పల్లి గ్రామంలో కొత్తగా నిర్మించబోయే రామాలయ గుడికి అదే గ్రామానికి చెందిన చిన్నోళ్ళు గంగయ్య చిన్నోళ్ళు …