కామారెడ్డి

చేపల ఉత్పత్తి తో గిరిజనులకు ఆర్థికంగా తోడ్పడుతున్న తెలంగాణ ప్రభుత్వం జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి

ములుగు జిల్లా తాడ్వాయి12 (జనం సాక్షి):- తాడ్వాయి మండలంలోని 85 చెరువులకు 10 లక్షల చేప పిల్లల పంపిణీ పిల్లి శ్రీపతి జిల్లా మత్స్య శాఖ అధికారి …

భవిత కేంద్రం లో ఫిజియోథెరపీ నిర్వహించిన ఫిజియథెరపీ డాక్టర్ అరుణ్

ఎల్లారెడ్డి 12 అక్టోబర్ జనం సాక్షి ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఉన్న భవిత సెంటర్లో బుధవారం ఫిజియోథెరపీ వైద్యులు అరుణ్ 6 …

మహాత్మా జ్యోతిబాపూలే రెసిడెన్సియల్ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు

ఝరాసంగం అక్టోబర్ 12( జనంసాక్షి)మండల లీగల్ సర్వీసెస్ కమిటీ జహీరాబాద్ వారి ఆధ్వర్యంలో ఝరాసంగం మండల కేంద్రంలో గల మహాత్మా జ్యోతిబాపూలే రెసిడెన్సియల్ పాఠశాలలో  న్యాయ విజ్ఞాన …

సీనియర్ జర్నలిస్ట్ కు వైద్యం కోసం ఆర్థిక సాయం అందించాలి.

ప్రెస్ అకాడమీ చైర్మన్ కోరిన డి పి ఆర్ ఓ మామిండ్ల దశరథం. సిరిసిల్ల.12 10 2022  జనం సాక్షి) నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ …

షాపు యజమాని పై కేసు నమోదు..

వివరాలు వెల్లడించిన ఎస్సై రమేష్ బాబు కేసముద్రం, అక్టోబర్ 12 జనం సాక్షి / మండల కేంద్రంలోని  భద్రకాళి టెక్స్ టైల్స్ యజమాని రాపాక కుమారస్వామి ఇంటి …

షాపు యజమాని పై కేసు నమోదు..

వివరాలు వెల్లడించిన ఎస్సై రమేష్ బాబు కేసముద్రం, అక్టోబర్ 12 జనం సాక్షి / మండల కేంద్రంలోని  భద్రకాళి టెక్స్ టైల్స్ యజమాని రాపాక కుమారస్వామి ఇంటి …

*అభివృద్ధే ఆయన మంత్రం… మొక్కవోని దీక్ష వారి నైజం..

టిఆర్ఎస్ లో భారీ చేరికలే అందుకు నిదర్శనం.. ప్రభుత్వ విప్ గొంగిడి సునిత,డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి* ఆలేరు. జనం సాక్షి రాష్ట్రాభివృద్దికి అహర్నిశలు శ్రమిస్తూ,అభివృద్ధి …

మాజీ సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు సతీష్ కు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రభాకర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

రాయికోడ్ అక్టోబర్ 12జనం సాక్షి రాయికోడ్ మండలంలోని కుస్నూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల చిమ్నాపూర్ గ్రామంలో మాజీ సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు సతీష్ కుమార్ పాటిల్ …

*ప్రాణం తీసిన చేపల వేట *చింతల కుంటలో పడి ఒకరు మృతి!

లింగంపేట్ 12 (జనంసాక్షి) లింగంపేట్ మండల కేంద్రానికి చెందిన ముద్ర కోల సిద్దు 40 అనే వ్యక్తి బుదువారం చేపల వేటకు వెళ్లి చింతల కుంటలో పడి …

మునుగోడు లో మోత్కూరు టీఆర్ఎస్ నాయకుల ప్రచారం

మోత్కూరు అక్టోబర్ 12 జనంసాక్షి : మునుగోడు నియోజకవర్గం లోని సంస్థాన్ నారాయణపురం మండలంలోని మల్లారెడ్డి గూడెం గ్రామంలో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మోత్కూరు టీఆర్ఎస్ …