కామారెడ్డి

కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ

జుక్కల్, ఆగస్టు10,జనంసాక్షి, కామారెడ్డి జిల్లా పెద్ద కొడపగల్ మండలపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ప్రతాప్ రెడ్డి బుధవారం లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంపిపి …

విఆర్ఏలకు సంఘీభావం తెలిపిన బలరాం జాదవ్.

నేరడిగొండఆగస్టు10(జనంసాక్షి):మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట17 రోజులుగా చేస్తున్న నిరవధిక దీక్షకు తెలంగాణ రాష్ట్ర అద్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ బుధవారం నాడు సంఘీభావం …

వన మహోత్సవం కింద మొక్కలు నాటారు.

నెరడిగొండ ఆగస్టు10(జనంసాక్షి): స్వతంత్ర భారత వజ్రోత్సవాన్ని ప్రణాళికాబద్ధంగా బుధవారం రోజున మండల కేంద్రంలో వన మహోత్సవం వేడుకలో బాగంగా  ప్రతి గ్రామ పంచాయతీ మండల పరిధిలో ఫ్రీడం …

*ఎలుగుబంటి దాడిలో పసుల కాపరికి తీవ్రగాయలు

*ఎలుగుబంటి దాడిలో పసుల కాపరికి తీవ్రగాయలు * రాములను కాపాడిన పశువులు! _________ లింగంపేట్ 09 ఆగస్టు (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని పోల్కంపేట్ గ్రామానికి …

లక్ష్మీదేవిపేటలో ఘనంగా పీర్ల పండుగ

ములుగు బ్యూరో,ఆగస్ట్09,(జనం సాక్షి):- ములుగు జిల్లా వెంకటాపూర్ (రామప్ప)మండలలోని లక్ష్మీదేవిపేట గ్రామంలో పీర్ల పండుగ సంబరాలు అంబరాన్నంటాయి.గత తొమ్మిది రోజుల నుండి పీర్ల పండుగ ప్రతి రోజు …

దోమకోండ అర్ఐ భదిలీ..

కామారెడ్డి ప్రతినిధి ఆగస్ట్8(జనంసాక్షి); కామారెడ్డి జిల్లా దొమకోండ అర్ ఐ రమేష్ బదిలీ పై జగిత్యాల జిల్లా కు వెళ్లారు. జగిత్యాల నుండి అర్ ఐ మహేందర్ …

ప్రజావాణి కి 40 ఫిర్యాదులు..

కామారెడ్డి ప్రతినిధి ఆగస్ట్8 (జనంసాక్షి); ప్రజావాణి కి 40 ఫిర్యాదులు వచ్చినట్లు కామారెడ్డి కలెక్టర్ జితెష్ వి పాటిల్ తెలిపారు. రెవెన్యూ22,డియం అండ్ యచ్ఓ2,  డిపిఓ6, మున్సిపల్3,యస్సీ …

నెడు దోమకొండ కోట నుండి మహమ్మద్ అలీ షబ్బీర్ పాదయాత్ర…

కామారెడ్డి ప్రతినిధి ఆగస్ట్8(జనంసాక్షి); నెటి నుండి 5 రోజుల పాటు కాంగ్రెస్ “ఆజాదీ కి గౌరవ్ పాదయాత్ర” దేశవ్యాప్తంగా,రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆగస్టు 9నెటి నుండి 14 …

విద్యుత్ శాఖ జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ..

కామారెడ్డి ఆగస్ట్8(జనంసాక్షి); కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయం ఎదురుగా విద్యుత్ శాఖ జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనకు కాంగ్రెస్ …

ఘనంగా సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

రామారెడ్డి      ఆగస్టు 7       జనంసాక్షీ ఘనంగా  సీఎం చిత్రపటానికి  పాలాభిషేకం నిర్వహించినట్లు టిఆర్ఎస్ రామారెడ్డి మండల అధ్యక్షుడు రంగు రవీందర్ గౌడ్ …