కామారెడ్డి

ముఖ్యమంత్రి సహాయనిది చెక్కు పంపిణీ.

రాయికోడ్ జనం సాక్షి 12 . రాయికోడు మండల పరిధిలోని జంబిగి కె గ్రామానికి చెందిన జటగోనోల రుక్కమ్మకు రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిది కింద మంజూరైన …

*బాలల హక్కుల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి .

*బాలల పరిరక్షణ అధికారి రాజ కొమురయ్య. చిట్యాల 12(జనం సాక్షి )బాలల హక్కుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని బాలల పరిరక్షణ అధికారి కొమురయ్య …

80 రోజులు దాటిన పట్టించుకోని ప్రభుత్వం

మండల వీఆర్ఏ జేఏసీ చైర్మన్ సత్తయ్య. ఊరుకొండ, అక్టోబర్ 12 జనంసాక్షి: ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగంగా ఇచ్చిన హామీలను.. వీఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చాలని 80 రోజులుగా …

మిషన్ భగీరథ నీళ్ళు లీకౌతున్నా పట్టించుకోని అధికారులు.

కోడేరు (జనంసాక్షి) అక్టోబర్ 12 కోడేరు మండల కేంద్రంలోని పోచమ్మ గుడి ఆపోజిట్ లో మిషన్ భగీరథ పైపు లాకులు పగిలిపోయి నీరు వృధాగా పారుతున్న దారికి …

ఘనంగా మండల ఆవిర్భావ దినోత్సవం..

ఊరుకొండ, అక్టోబర్ 12 (జనంసాక్షి): ఊరుకొండ గ్రామం మండల కేంద్రంగా ఏర్పడి ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మండల కేంద్రంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ …

సాగర్ ఎడమ కాలువలో గల్లంతైన మృతదేహం లభ్యం

మిర్యాలగూడ ,జనం సాక్షి   నాగార్జునసాగర్ ఎడమ కాలువలో ఈత కోసం వెళ్ళిన యువకుడు గల్లంతైన మృతదేహం బుధవారం లభ్యమయింది. మిర్యాలగూడ రూరల్ ఎస్సై నర్సింహులు తెలిపిన …

సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

పినపాక నియోజకవర్గ ప్రతినిధి అక్టోబర్ 12 (జనం సాక్షి):మణుగూరు ప్రభుత్వం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి శ్రీనివాస్ అధ్యక్షతన జాతీయ సేవా పథకం (ఎన్ ఎస్ …

మునుగోడు లో మోత్కూరు టీఆర్ఎస్ నాయకుల ప్రచారం

మోత్కూరు అక్టోబర్ 12 జనంసాక్షి : మునుగోడు నియోజకవర్గం లోని సంస్థాన్ నారాయణపురం మండలంలోని మల్లారెడ్డి గూడెం గ్రామంలో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మోత్కూరు టీఆర్ఎస్ …

నూతన వార్డ్ కమిటీ ఎన్నిక

ఎల్లారెడ్డి 12 అక్టోబర్ జనంసాక్షి (టౌన్) ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు లింగారెడ్డిపేట్ హరిజనవాడ నూతన వార్డు కమిటీ ఎన్నిక లో వార్డ్ కమిటీ అధ్యక్షులుగా …

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

కొన్నె సర్పంచ్ వేముల వెంకటేష్ గౌడ్… బచ్చన్నపేట అక్టోబర్ 12 (జనం సాక్షి ) సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని మండల లోని కొన్నె …